యాసంగి పంటకు రైతులు బోర్లు, బావుల కింద వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు ఎక్కువగా 1010, 1001, హెచ్ఎంటీ, జైశ్రీరాం, చింట్లు, ఆర్ఎన్ఆర్ఎల్ రకాల్లో ఏదో ఒకటి సాగు చేస్తుంటారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైత�
ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిర్లక్ష్యం కారణంగా చిన్న, మధ్యతరహా నీటి వనరుల వ్యవస్థ విధ్వంసమయ్యింది. పాలకుల పట్టింపులేని తనానికి నేలకు చేరిన వర్షపు చినుకులు వృథాగా వాగులు, వంకలు దాటుకొని సముద్రం పాలయ్యేవి. సామ
సాగుకు పెట్టుబడి కోసం రైతు ఏ షావుకారు ముందు చేయి చాచకూడదు. అన్నం పెట్టే చేయి శాసించే స్థితిలో ఉండాలి కానీ యాచించే స్థితిలో ఉండకూడదన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. అందుకోసమే ఏడాదికి రెండుసార్లు వానకాలం, యాసం�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో వరి ధాన్యం దండిగా పండింది. మొత్తం 508 కేంద్రాలు ఏర్పాటు చేసి పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టగా, ఇటీవలే ప్రక్రియ ముగిసింది. గత సీజన్కంటే లెక్కకు మించి దిగుబడి వచ్చింది.
రైతులు కొంతమంది అవగాహనలేమితో పొలాల్లోని వరి కొయ్యలను కాల్చుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత యాసంగిలో వరి పంటలు పూర్తికావడంతో రైతులు వానకాలం పంటలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే యాసంగిలో వరి పంటల�
Agriculture | గతంలో సాగు నీటి సమస్య కారణంగా వాన పడితే గానీ దుక్కి దున్నే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు కథ మారింది. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో పుష్కలమైన సాగునీళ్లు అందుబాటులోకి వచ్చాయి. నడి వేసవిలోనూ చెరువుల�
ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతాంగాన్ని కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు పంటల సాగు నిర్ణయం తీసుకున్నారని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్
యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏరోజుకారోజు దిగుమతి చేసుకోవాలని మిల్�
అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. రైతుల నోటికాడి ముద్దను దూరం చేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పంటలను కాపాడే ప్రత్యామ్నాయ విధానాలపై చర్చ జరుగుతున్నద�
యాసంగి వరి సాగులో మరో ముఖ్యమైన సమస్య నూక శాతం. రైతులు మే నెలలో వరి కోతలు చేయడంతో ధాన్యం విరిగి నూకలు అవుతున్నాయి. నూక శాతాన్ని తగ్గించేందుకు ఆ ధాన్యాన్ని బాయిల్డ్ చేయాల్సి వస్తున్నది.
లచ్చన్నా ఏడ్వకు.. నేనున్నా.. మన సారు కేసీఆర్ ఉన్నరు.. ఏ రైతు కూడా అధైర్య పడద్దు” అని కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్కు చెందిన రైతు పూరెళ్ల లక్ష్మయ్యను మంత్రి గంగుల కమలాకర్ ఓదార్చారు.. కాలికి గాయ�
యాసంగి సీజన్లో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. మెదక్ జిల్లాలోని ఆయా మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కలెక్టర్ రాజర్షి షా వ్యవసాయ, ఉధ్యానవన శాఖ అధిక
మండు వేసవిలోనూ పాలేరు జలాశయంలో జలకళ ఉట్టిపడుతున్నది. ఎండ తీవ్రత పెరగడం, సాగర్ ఆయకట్టు కింద వరికోతలు పూర్తికావడం సహజంగా ఈ సమయంలో పాలేరు నీటిమట్టం 15 నుంచి 20 అడుగుల మధ్య ఉంటుంది.. కానీ సోమవారం 22.75 అడుగులకు చేర�