మండు వేసవిలోనూ పాలేరు జలాశయంలో జలకళ ఉట్టిపడుతున్నది. ఎండ తీవ్రత పెరగడం, సాగర్ ఆయకట్టు కింద వరికోతలు పూర్తికావడం సహజంగా ఈ సమయంలో పాలేరు నీటిమట్టం 15 నుంచి 20 అడుగుల మధ్య ఉంటుంది.. కానీ సోమవారం 22.75 అడుగులకు చేర�
యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఈ నెల 3వ వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరు సమన్వయంతో పనిచేయాలన్నారు.
సాగులో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ర్టానికే దిక్సూచిగా నిలిచింది. చరిత్రను తిరుగరాస్తూ సాగు మడిలో రైతన్న ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఈ యాసంగిలో ఏకంగా ఆల్ టైం గ్రేట్ రికార్డు స్థాయిలో 13.48లక్షల ఎకరా
నల్లగొండ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన డిండి ఆయకట్టుకు ఈ సంవత్సరం దండిగా సాగునీరందుతున్నది. నలభై సంవత్సరాల తర్వాత వరుసగా వానకాలం, యాసంగి సీజన్లకు సాగునీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక
మూడు దశాబ్దాల రైతుల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. సింగూరు జలాలు జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో సింగూరు జలాల కోసం ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం దక్కలేదు.
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంటల సాగు జోరుగా సాగుతున్నది. బుధవారం వరకు 63.79 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో ఇది రెండో అత్యధిక సాగు కావడం గమనార్హం.
మండలంలోని ఎస్సారెస్పీ నుంచి యాసంగి పంటల కోసం నీటి విడుదల కొనసాగుతున్నదని ఈఈ శ్రీనివాస్ తెలిపారు. దీంతో కాకతీయ కాలువకు అనుసంధానంగా జెన్కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్�
శ్రీవరిసాగు కరువులోనూ చేయవచ్చు. యాసంగిలో తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి తీసి, లాభాలను పొందవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. శ్రీవరి సాగు పద్ధతిలో మెళకువలను పాటిస్తే అనుకున్న ఫలిత