మూడు దశాబ్దాల రైతుల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. సింగూరు జలాలు జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలో సింగూరు జలాల కోసం ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం దక్కలేదు.
రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంటల సాగు జోరుగా సాగుతున్నది. బుధవారం వరకు 63.79 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్ర చరిత్రలో ఇది రెండో అత్యధిక సాగు కావడం గమనార్హం.
మండలంలోని ఎస్సారెస్పీ నుంచి యాసంగి పంటల కోసం నీటి విడుదల కొనసాగుతున్నదని ఈఈ శ్రీనివాస్ తెలిపారు. దీంతో కాకతీయ కాలువకు అనుసంధానంగా జెన్కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్�
శ్రీవరిసాగు కరువులోనూ చేయవచ్చు. యాసంగిలో తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి తీసి, లాభాలను పొందవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. శ్రీవరి సాగు పద్ధతిలో మెళకువలను పాటిస్తే అనుకున్న ఫలిత
నల్లరేగడి భూములు అధికంగా ఉన్న కామారెడ్డి జిలాల్లోని పలు మండలాల్లో యాసంగిలో శనగపంటను ఎక్కువగా సాగుచేస్తున్నారు. యాసంగి ఆరుతడి పంటల్లో ప్రధానమైన శనగను కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో అధికంగా సాగుచ�
అధిక సాంద్రత విధానం పాటించి పత్తి సాగు చేసిన రైతులు ఆశించిన లాభాలను పొందుతున్నారు. పెట్టుబడి భారం తగ్గింది. పంట దిగుబడి పెరిగింది. వీటికితోడు ఈ ఏడాది రెండో పంట సాగు చేసుకొనే అవకాశం ఏర్పడింది.
వ్యవసాయమంటే వృత్తికాదు..జీవితమని, సంస్కృతిని నేర్పే ఆయుధమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మట్టికి దూరం కావడమంటే తల్లిదండ్రులకు దూరమైనట్టేనన్నారు.
గతం కంటే యాసంగిలో 44% అధికంగా ధాన్యం కొన్న రాష్ట్ర ప్రభుత్వం సీఎమ్మార్కు ఎఫ్సీఐ గడువు 12 నెలలే తనిఖీల పేరిట 2 నెలలు మిల్లింగ్ బంద్ గడువు పెంచాలని కోరినా నాన్చుతున్న ఎఫ్సీఐ స్పందించకుంటే రాష్ట్రంపై 3 వే�
Yasangi Crops | దిగువ కాకతీయ కాలువకు యాసంగి నీటిని మంత్రి గంగుల కమలాకర్ విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎల్ఎండి రిజర్వాయర్ దిగువ కాకతీయ కాలువకు ఈ నీటిని విడుదల చేశారు.