యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలి లేకుంటే ఎందుకు కొనదో నిలదీయాలి తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రం టెలీకాన్ఫరెన్స్లో మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పండిన వరిని కొను�
కొడంగల్, నవంబర్ 11: రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే దిశగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పీఏసీఎస్ అధ్యక్షుడు కటకం శివకుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీమ�
ప్రత్యామ్నాయ సాగు లాభాలు.. కాలాన్ని బట్టి పంట వేయాలి.. భూసార పరీక్షలు చేయించాలి.. దిగుబడి బాగా వచ్చే పంటలు సాగు చేసుకోవాలి.. వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉంటారు.. విత్తనాలు అందుబాటులో ఉన్నాయా? నువ్వులు, పెసర�
ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్లుగా రైతుల ముందడుగు కూరగాయలు, వాణిజ్య పంటల సాగుకు అంతటా సన్నద్ధత ఉమ్మడి జిల్లాలో వరి సాగుకు వెనుకడుగు వేస్తున్న కర్షకలోకం సన్న, చిన్నకారు రైతులకు ఆరుతడి పంటలతో అధిక ఆదాయం ప్రోత్�
జడ్చర్ల రూరల్, నవంబర్ 9 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నసరుల్లాబాద్ గ్రామంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణ
వరితో ఒరిగేది లేదంటున్న రైతులు బెక్కెరపల్లి కర్షకుల్లో చైతన్యం పంట మార్పిడిలో ఆదర్శంగా గ్రామం 150 ఎకరాల్లో మినుములు సాగు మహబూబ్నగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరి ఉరిగా మారింది. కేంద్రం కొనబో�
ప్రతి గింజనూ రాష్ట్రమే కొంటుంది : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆర�
కలెక్టర్ హరీశ్ | వచ్చే యాసంగి సీజన్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు అయినా వేరుశనగ, మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుడుగు, నువ్వులు, ఆవాలు, కుసుమలు వంటి పంటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ సోమవా�
సింగిరెడ్డి, తలసానికి క్యాబినెట్ అభినందన వానకాలానికి రైతులను సిద్ధం చేయండి అధికారులకు మంత్రిమండలి ఆదేశం యాసంగిలో 84 లక్షల టన్నుల సేకరణ కొద్దిరోజుల్లో మొత్తం సేకరణ పూర్తవ్వాలి సింగిరెడ్డి, తలసానికి క్�
తెలంగాణ ఏర్పడ్డాక ఇదే అత్యధికం హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో యాసంగి సీజన్కు సంబంధించి శుక్రవారం నాటికి ధాన్యం కొనుగోళ్లు రికార్డుస్థాయిలో 67 లక్షల టన్నులకు చేరాయి. మరో 10-15 లక్షల టన్నుల ధాన్యం
యాసంగిలోనూ పచ్చి బియ్యం కావాలని మెలిక సీజన్కు విరుద్ధంగా కార్పొరేషన్ నిబంధనలు సాధ్యం కాదంటున్న అధికారులు, మిల్లర్లు రా రైస్ తీస్తే 60 శాతం నూక వచ్చే అవకాశం ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికే కొర్రీలు? నిల�
మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో యాసంగి పంటల వివరాలను పూర్తిగా సేకరించారు.. ఆ తర్వాత ఆ వివరాలను కంప్యూటర్(ఆన్లైన్)లో పొందుపరిచారు. జిల్లా వ్యాప్తం గా సాగు చేస్తున్న పంటలు, సర్వేనంబర్లు, రైతుల వారీగా నమోదు పూ�