యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశా
యాదాద్రి కొండపైన నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్కు ప్రతి గంటకు అదనంగా వసూలు చేసే రూ.100 ఇక ఉండబోదని, కేవలం రూ. 500 రుసుం మాత్రమే వసూలు చేయనున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ స్పష్టంచేశారు
యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఘోరం జరిగింది. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట ఓ భవనం రెయిలింగ్ కూలి మీదపడటంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. స�
CM KCR | సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో యాదాద్రికి చేరుకుంటారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ క
రామలింగేశ్వరస్వామి ఆలయ పునఃప్రారంభం స్వామి స్ఫటికలింగ ప్రతిష్ఠాపన, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి వారి చేతులమీదుగా ఉత్సవాలు హాజరుకానున్న సీఎం �
Justice Santhosh reddy | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి (Santhosh reddy ) దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వయంభూ
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధాలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండోరోజైన నేడు ఉదయం యాగశాల ప్రవేశం, మండప స్తంభద్వార తోరణపూ�
నేటి నుంచి మహాకుంభాభిషేకం 25న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం అదే రోజు నుంచి భక్తులకు దర్శనం రూ.60 కోట్లతో రామలింగేశ్వర దేవాలయం పునర్నిర్మాణం యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపైన కొలువైన పవిత్ర పంచనారసింహుల దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రోజుకు సగటున 20 వేలకు పైగానే భక్తులు వస్తున్నారు. వారాంతం, ప్రత్యేక పర్వదినాల
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయంలో సోమవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నట్టు ఈవో గీత ఓ ప్రకటనలో తెలిపారు. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిత్య తిరుక�
హరిహరులకు భేదం లేదని చెప్పే దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట. కొండమీద గుహలో నరసింహుడు, ఆ చెంతనే హరుడు కొలువై
భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా.. శివాలయాన్ని కూడా అభివృద్ధి చేశారు