యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన పడమటి అన్విత ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. ఏప్రిల్ 10న భువనగిరి నుంచి బయల్దేరిన ఆమె 12న నేపాల్కు చేరుకున్నది.
యాదాద్రి, మే 15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ఈ నెల 13న ప్రారంభమైన నృసింహుడి జయంత్యుత్సవాలు ఆదివారం రాత్రి నృసింహ ఆవిర్భావంతో పూర్తయ్యాయి. మూడోర�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో ఈ నెల 13న ప్రారంభమైన నృసింహుడి జయంత్యుత్సవాలు ఆదివారం రాత్రి పరిపూర్ణమయ్యాయి. ఉదయం 7గంటలకు స్వామికి అభిషేకం చేసి మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి వారి జయంత్యుత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు శనివారం స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉదయం 9.30 గంటలకు నిత్యహవనం, మూలమంత్ర జపాలు పఠించారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ ఆలయమైన పాతగుట్టలో స్వామి జయంత్యుత్సవాలను అర్చకులు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. గర్భాలయ ముఖ మండపంలో మంత్ర, వేద సౌష్టవంగా, కళాత్మకంగా ఉత్సవాలు
యాదాద్రి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 13 నుంచి 15 వరకు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంలో పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దుబ్బగ�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం నిత్య పూజల సందడి కొనసాగింది. స్వయంభూ పంచనారసింహుడికి నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం మూడున్న
హైదరాబాద్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల కల్పన, ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధిక�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశా
యాదాద్రి కొండపైన నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్కు ప్రతి గంటకు అదనంగా వసూలు చేసే రూ.100 ఇక ఉండబోదని, కేవలం రూ. 500 రుసుం మాత్రమే వసూలు చేయనున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ స్పష్టంచేశారు
యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఘోరం జరిగింది. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట ఓ భవనం రెయిలింగ్ కూలి మీదపడటంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. స�