యాదాద్రి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 13 నుంచి 15 వరకు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంలో పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దుబ్బగ�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం నిత్య పూజల సందడి కొనసాగింది. స్వయంభూ పంచనారసింహుడికి నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం మూడున్న
హైదరాబాద్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల కల్పన, ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధిక�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశా
యాదాద్రి కొండపైన నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్కు ప్రతి గంటకు అదనంగా వసూలు చేసే రూ.100 ఇక ఉండబోదని, కేవలం రూ. 500 రుసుం మాత్రమే వసూలు చేయనున్నట్టు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ స్పష్టంచేశారు
యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఘోరం జరిగింది. పట్టణంలోని ప్రధాన రహదారి వెంట ఓ భవనం రెయిలింగ్ కూలి మీదపడటంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. స�
CM KCR | సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో యాదాద్రికి చేరుకుంటారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ క
రామలింగేశ్వరస్వామి ఆలయ పునఃప్రారంభం స్వామి స్ఫటికలింగ ప్రతిష్ఠాపన, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి వారి చేతులమీదుగా ఉత్సవాలు హాజరుకానున్న సీఎం �
Justice Santhosh reddy | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి (Santhosh reddy ) దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వయంభూ
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి అనుబంధాలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండోరోజైన నేడు ఉదయం యాగశాల ప్రవేశం, మండప స్తంభద్వార తోరణపూ�