Satyavathi rathod | కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన అధికారాలు, సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన దేశ యాత్ర దిగ్విజయం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi rathod) ఆకాంక్షించారు.
వైభవంగా స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం ఖజానాకు రూ.33,69,790 ఆదాయం యాదాద్రి, మే 20 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధ
పల్లెలకు పచ్చందాలను అద్దడమేగాక క్లీన్ అండ్ గ్రీన్గా బస్తీలను ముస్తాబు చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యమ్రాలకు మరోమారు సమయం వచ్చింది. వచ్చే నెల 3 నుంచి 18 వరకు ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి నిర్వహించాలన్న
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని డీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయనకు ఉప ప్రధాన అర్చకులు ఆధ్వ�
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన పడమటి అన్విత ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. ఏప్రిల్ 10న భువనగిరి నుంచి బయల్దేరిన ఆమె 12న నేపాల్కు చేరుకున్నది.
యాదాద్రి, మే 15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ఈ నెల 13న ప్రారంభమైన నృసింహుడి జయంత్యుత్సవాలు ఆదివారం రాత్రి నృసింహ ఆవిర్భావంతో పూర్తయ్యాయి. మూడోర�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో ఈ నెల 13న ప్రారంభమైన నృసింహుడి జయంత్యుత్సవాలు ఆదివారం రాత్రి పరిపూర్ణమయ్యాయి. ఉదయం 7గంటలకు స్వామికి అభిషేకం చేసి మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి వారి జయంత్యుత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు శనివారం స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉదయం 9.30 గంటలకు నిత్యహవనం, మూలమంత్ర జపాలు పఠించారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ ఆలయమైన పాతగుట్టలో స్వామి జయంత్యుత్సవాలను అర్చకులు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. గర్భాలయ ముఖ మండపంలో మంత్ర, వేద సౌష్టవంగా, కళాత్మకంగా ఉత్సవాలు
యాదాద్రి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 13 నుంచి 15 వరకు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సందర్భంలో పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దుబ్బగ�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం నిత్య పూజల సందడి కొనసాగింది. స్వయంభూ పంచనారసింహుడికి నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం మూడున్న
హైదరాబాద్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యదాద్రి శ్రీ లక్ష్మినర్సింహా స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాల కల్పన, ప్రస్తుతం కొనసాగుతున్న పనులపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత అధిక�