పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ యాదాద్రి లక్ష్మీనరసింహుడికి ప్రత్యేక పూజలు యాదాద్రి, మే 31 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం దేశంలోనే గొప్ప దేవాలయంగా వెలుగొందుతున్నదని రాష్ట్ర ఎక్సైజ్, పర్య�
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు.
శివనాగరాజు కృషితో సరికొత్త ప్రయోగం ఇంధన ఖర్చులు, రైతులపై ఆర్థిక భారం తగ్గింపు కేవలం రూ.1.30 లక్షలతో తయారీ యాదాద్రిభువనగిరి, మే 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒక ఆలోచన అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. కొత్త ఆవ
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భారీగా తరలివచ్చారు. కొండపైన క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల
Satyavathi rathod | కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన అధికారాలు, సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన దేశ యాత్ర దిగ్విజయం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi rathod) ఆకాంక్షించారు.
వైభవంగా స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవం ఖజానాకు రూ.33,69,790 ఆదాయం యాదాద్రి, మే 20 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. ప్రధ
పల్లెలకు పచ్చందాలను అద్దడమేగాక క్లీన్ అండ్ గ్రీన్గా బస్తీలను ముస్తాబు చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యమ్రాలకు మరోమారు సమయం వచ్చింది. వచ్చే నెల 3 నుంచి 18 వరకు ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి నిర్వహించాలన్న
యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని డీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయనకు ఉప ప్రధాన అర్చకులు ఆధ్వ�
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన పడమటి అన్విత ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. ఏప్రిల్ 10న భువనగిరి నుంచి బయల్దేరిన ఆమె 12న నేపాల్కు చేరుకున్నది.
యాదాద్రి, మే 15: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ఈ నెల 13న ప్రారంభమైన నృసింహుడి జయంత్యుత్సవాలు ఆదివారం రాత్రి నృసింహ ఆవిర్భావంతో పూర్తయ్యాయి. మూడోర�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో ఈ నెల 13న ప్రారంభమైన నృసింహుడి జయంత్యుత్సవాలు ఆదివారం రాత్రి పరిపూర్ణమయ్యాయి. ఉదయం 7గంటలకు స్వామికి అభిషేకం చేసి మహా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స�
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి వారి జయంత్యుత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు శనివారం స్వయంభూ ప్రధానాలయ ముఖ మండపంలో ఉదయం 9.30 గంటలకు నిత్యహవనం, మూలమంత్ర జపాలు పఠించారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ ఆలయమైన పాతగుట్టలో స్వామి జయంత్యుత్సవాలను అర్చకులు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. గర్భాలయ ముఖ మండపంలో మంత్ర, వేద సౌష్టవంగా, కళాత్మకంగా ఉత్సవాలు