పుడమికి పచ్చల హారం తొడిగి అటవీ విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుతం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం జిల్లాలో వడివడిగా సాగుతున్నది. ఎనిమిదో విడుత లక్ష్యం 28.83లక్షల మొక్కలు కాగా, ఇప్పటిక�
ర్షాల ఉధృతి తీవ్రంగా ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. విద్యుత్ ప్రసారాలు- ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, అవసరమైతే అదనంగ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు సకల వసతులతో కూడిన కాటేజీలను వైటీడీఏ అందుబాటులోకి తీసుకువచ్చింది. వీవీఐపీ, వీఐపీ, దేశ విదేశాల నుంచి వచ్చే ముఖ్య అతిథుల నిమిత్తం దాతల
యాదగిరికొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి అర్చకులు, పురోహితులు అభిషేక పర్వాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు దివ్య సన్నిధి కాంప్లెక్స్లో అత్యాధునిక వసతి సౌకర్యం అందుబాటులో ఉన్నదని వైటీడీఏ ఉపాధ్యక్షుడు,
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి స్వయంభూ ప్రధానాలయంలో ఈ నెల 29 నుంచి శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత, ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. నిరంతరం నిఘా, అడుగడుగునా తనిఖీలతో కట్టడిపై దృష్టి సారించింది. ఫలితంగా ఉమ్మడి నల్లగొ�
యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దినీ సమేత రామలింగేశ్వర స్వామి ప్రధానాలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి సోమవారం అర్చనలు చేశారు. గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన
క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు, వ్యాయామానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు, మున్సిపాలిటీల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపా
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కన్పించింది. ఆదివారం సెలవు కావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల, త�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి స్వయంభూ ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవ కోలహలంగా నిర్వహించారు. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత�
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లాలోని 26 మండలాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీగా పడగా మరికొన్ని ప్రాంతాల్లో జల్�