Krishnashtami | యాదాద్రీశుని అనుబంధ ఆలయమైన యాదగిరిగుట్ట శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్, మాడ వీధులు రద్దీగా కన�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్�
అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని టంగుటూరులో వక్ఫ్బోర్డు నిధులు రూ.4లక్షలతో నిర్మంచిన అశూర్ఖానాను (పీర్ల క�
యాదగిరిగుట్ట పట్టణంలో అన్ని హంగులతో టీఆర్ఎస్ నూతన భవనం సిద్ధమవుతున్నదని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతు�
దేశంలో నిఖార్సయిన హిందువు సీఎం కేసీఆర్ అని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ. 1,200 కోట్లతో యాదాద్రి ఆ�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిత్యోత్సవాలు బుధవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామునే అర్చకులు సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధాన�
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట దేవస్థానం క్షేత్ర పాలకుడిగా కొలువబడుతున్న శ్రీ ఆంజనేయస్వామికి మంగళవారం ప్రభుత్వ విప్, ఆలేరు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి 108 వెండి తమలపాకులను బహుకరించ�
లక్ష్మీనారసింహుడి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం స్వామివారికి తిరువారాధనలు �