MLC Sheri Subhash reddy | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వయంభువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇప్పటికి ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 151 కిలోమీటర్లకు గెజిట్లు విడుదల అలైన్మెంట్ ఖరారయ్యాక మరో గెజిట్! హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో 7 కిలోమీటర్లకు కేంద్రం �
రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో సజావుగా కొనసాగింది. పోచంపల్లిలోని సెయింట్ మేర
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి భక్తులచే నిర్వహించే మొక్కు బ్రహ్మోత్సవాన్ని అర్చకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాకుంభస్థాపన, చతుస్థానార్చన కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా జరిపించారు. �
Krishnashtami | యాదాద్రీశుని అనుబంధ ఆలయమైన యాదగిరిగుట్ట శ్రీ పాత లక్ష్మీనరసింహ స్వామి వారి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్, మాడ వీధులు రద్దీగా కన�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్�
అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని టంగుటూరులో వక్ఫ్బోర్డు నిధులు రూ.4లక్షలతో నిర్మంచిన అశూర్ఖానాను (పీర్ల క�
యాదగిరిగుట్ట పట్టణంలో అన్ని హంగులతో టీఆర్ఎస్ నూతన భవనం సిద్ధమవుతున్నదని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతు�
దేశంలో నిఖార్సయిన హిందువు సీఎం కేసీఆర్ అని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ. 1,200 కోట్లతో యాదాద్రి ఆ�