Yadadri | యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై
CM KCR | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు బయల్దేరారు. యాదాద్రీశునికి ప్రత్యేక పూజ�
justice Surepalli Nanda | యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి యదాద్రికి చేరుకున్న ఆమె ప్రెసిడెన్షియల్ సూట్లో బస చేశారు.
ఒక్కేసి.. పువ్వేసి సందమామా.. ఒక్కజాములాయె సందమామా.. శ్రీగౌరీ నీ పూజ ఉయ్యాలో.. చేయబూనితమమ్మా ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజులపాటు సాగే వేడుకల్లో తొలిరోజు ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ�
Minister Jagadish Reddy | చౌటుప్పల్ ఎరువుల గోదాం శంకుస్థాపన కార్యక్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన బీజేపీ నాయకులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. విశేష పూజాపర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా నిర్వహించారు
ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన దివ్య ఔషధం నీరా అని భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని నందనం తాటి ఉత్పత్తుల కేంద్రం ఆవరణలో బీఎల్ఆర్ ఫౌండేషన్, నంద సేవా సమితి ఆ�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు నాటి ఉద్యమంలో భాగస్వాములైన వారిని ఘనంగా సన్మానించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని స్వాతం�
స్వయంభు నారసింహుడి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొన సాగింది. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల సందడి నెలకొన్నది. కొండకింద కల్యాణకట్ట వద్ద తలనీల�
రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దళిత బంధు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తమవుతున్నద�
అమ్మ జన్మనిస్తుంది. నాన్న భవిష్యత్ను ఇస్తాడు. కానీ మనతో సంబంధంలేని గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. అక్షరాలు ధారపోసి ఉజ్వల జీవితానికి పునాది వేస్తాడు. బడిలో గురువులు చెప్పే మాటలు మనలో నాటుకుపోతాయి. బ్లాక్ బ�
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతోపాటు వివిధ వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల, దేవులమ్మ నాగారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ