Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. విశేష పూజాపర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా నిర్వహించారు
ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన దివ్య ఔషధం నీరా అని భువనగిరి మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని నందనం తాటి ఉత్పత్తుల కేంద్రం ఆవరణలో బీఎల్ఆర్ ఫౌండేషన్, నంద సేవా సమితి ఆ�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆదివారం సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు నాటి ఉద్యమంలో భాగస్వాములైన వారిని ఘనంగా సన్మానించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని స్వాతం�
స్వయంభు నారసింహుడి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొన సాగింది. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల సందడి నెలకొన్నది. కొండకింద కల్యాణకట్ట వద్ద తలనీల�
రాష్ట్రంలో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దళిత బంధు తరహాలో గిరిజన బంధు అమలు చేస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తమవుతున్నద�
అమ్మ జన్మనిస్తుంది. నాన్న భవిష్యత్ను ఇస్తాడు. కానీ మనతో సంబంధంలేని గురువు జ్ఞానాన్ని ఇస్తాడు. అక్షరాలు ధారపోసి ఉజ్వల జీవితానికి పునాది వేస్తాడు. బడిలో గురువులు చెప్పే మాటలు మనలో నాటుకుపోతాయి. బ్లాక్ బ�
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలతోపాటు వివిధ వర్గాల ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల, దేవులమ్మ నాగారం గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ
MLC Sheri Subhash reddy | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వయంభువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇప్పటికి ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో 151 కిలోమీటర్లకు గెజిట్లు విడుదల అలైన్మెంట్ ఖరారయ్యాక మరో గెజిట్! హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో మరో 7 కిలోమీటర్లకు కేంద్రం �
రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో సజావుగా కొనసాగింది. పోచంపల్లిలోని సెయింట్ మేర
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి భక్తులచే నిర్వహించే మొక్కు బ్రహ్మోత్సవాన్ని అర్చకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాకుంభస్థాపన, చతుస్థానార్చన కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా జరిపించారు. �