Solar eclipse | ఈ నెల 25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు
చేతులు కలిపారు. అనుకున్నది సాధించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన యాదాద్రి ప్రాంతంలో సహజ సిద్ధమైన, సుగంధ భరితమైన అగర్బత్తీలను తయారు చేస్తున్నారు. నృసింహుడి క్షేత్రంలోని పూల వ్యర్థాలు, ఆవు పేడ, కొబ్బరి చిప్పలే
Yadadri Temple | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దసరా పండుగ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించుకునే�
Laksha Pushparchana | యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహుడి స్వామివారికి లక్ష పుష్పార్చన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఏకాదశి పర్వదినం సందర్భంగా విశేష పూజాపర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా
CM KCR | యాదగిరిగుట్ట అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రూ.43కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం శుక్రవారం
Yadadri | యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ దివ్య విమాన
Yadadri | యాదాద్రి కొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్లో వైటీడీఏ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. కొండ కింద కొనసాగుతున్న సత్యనారాయణ వ్రత మండపం, బస్ స్టేషన్, గండి చెరువు ఆధునీకరణ పనులపై
CM KCR | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు బయల్దేరారు. యాదాద్రీశునికి ప్రత్యేక పూజ�
justice Surepalli Nanda | యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి యదాద్రికి చేరుకున్న ఆమె ప్రెసిడెన్షియల్ సూట్లో బస చేశారు.
ఒక్కేసి.. పువ్వేసి సందమామా.. ఒక్కజాములాయె సందమామా.. శ్రీగౌరీ నీ పూజ ఉయ్యాలో.. చేయబూనితమమ్మా ఉయ్యాలో.. అంటూ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజులపాటు సాగే వేడుకల్లో తొలిరోజు ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ�
Minister Jagadish Reddy | చౌటుప్పల్ ఎరువుల గోదాం శంకుస్థాపన కార్యక్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన బీజేపీ నాయకులపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే