యాదాద్రీశుడి దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు,
Yadadri | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రేక్ దర్శనం భక్తులకు త్వరలో చేరువకానున్నది. తిరుమల తిరుపతి తరహాలో వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేకమైన దర్శనాన్ని కల్పించేందుకు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి సువర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానాలయ ముఖ మండపంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా 600 రూపాయల టిక్కెట్ తీసుకున్న భక్తులతో స్వామివారికి సు�
Solar eclipse | ఈ నెల 25న సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 8:50 గంటల నుంచి 26 ఉదయం 8 గంటల వరకు
చేతులు కలిపారు. అనుకున్నది సాధించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన యాదాద్రి ప్రాంతంలో సహజ సిద్ధమైన, సుగంధ భరితమైన అగర్బత్తీలను తయారు చేస్తున్నారు. నృసింహుడి క్షేత్రంలోని పూల వ్యర్థాలు, ఆవు పేడ, కొబ్బరి చిప్పలే
Yadadri Temple | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దసరా పండుగ నేపథ్యంలో సొంత ఊర్లకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వామివారిని దర్శించుకునే�
Laksha Pushparchana | యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహుడి స్వామివారికి లక్ష పుష్పార్చన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఏకాదశి పర్వదినం సందర్భంగా విశేష పూజాపర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా
CM KCR | యాదగిరిగుట్ట అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రూ.43కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం శుక్రవారం
Yadadri | యాదాద్రి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ దివ్య విమాన