Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. మంగళవారం సాయంత్రం ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల కోలాహలం నెలకొంది. సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణోత్సవం శనివారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో స్వయంభువుగా వెలిసిన నారసింహుడికి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రా�
కరువునేలకు గోదావరి జలాలు అందించాలన్న సంకల్పంతో చేపడుతున్న నృసింహసాగర్ (బస్వాపూర్) దిగువ ప్రధాన కాల్వ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 49.900 కిలోమీటర్ల వరకు ప్రవహించే ప్రధాన దిగువ కాల్వ తవ్వకం, కట్టడా�
Koppula Eshwar | తెలంగాణను సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిగా, మోడల్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే మాటను నిలబెట్టుకొని,
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు దినం తోపాటు కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు