Yadadri | రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాద్రాద్రిలో ఈ నెల 30న స్వామివారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ
క్రీడలు, క్రీడాకారులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగా ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తున్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడి అన్నారు.
సుదీర్ఘ ప్రజా ప్రస్థానంలో మల్లయ్య గుప్తా(97) చెరుగని జ్ఞాపకాలను వదిలి వెళ్లారు. భువనగిరి ప్రాంతంలో అందరికి సుపరిచితులైన జైని మల్లయ్య మృతి ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా కలచివేసిందనడంలో అతిశయోక్తి లేదు.
భువనగిరి పట్టణానికి చెందిన ఒక యువతి, యువకుడు 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు తాగుడుకు బానిసై భార్యను తన కుటుంబ సభ్యులతో కలిసి రోజు వేధించసాగాడు. తల్లిదండ్రులను కాదని వచ్చిన ఆమెకు ఏం చేయాలో తోచలేదు. స�
యాదగిరిగుట్ట స్వామి వైకుంఠ ద్వారం నుంచి వడాయిగూడెం చౌరస్తా వరకు గల ప్రధాన రోడ్డు మధ్యలో బిగించిన సెంట్రల్ లైటింగ్ను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్విచ్ఛాన్ చేసి బుధవారం వెలిగించారు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తుల కోసం అధునాతన దేవస్థాన బస్సు ప్రాంగణం త్వరలో అందుబాటులోకి రానున్నది. కొండ కింద లక్ష్మీ పుష్కరిణి పక్కన నూతనంగా నిర్మిస్తున
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణోత్సవాన్ని అర్చకులు శనివారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం, కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు.
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నేడు ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 6.17 గంటలకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.