Yadadri | యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. గత 20 రోజుల్లో రూ. 2 కోట్ల 12 లక్షల 16 వేల 700లు హుండీ ఆదాయం వచ్చింది. బంగారం
Yadadri | వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామివారు ఉత్తదారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6.48 గంటలకు అర్చకులు స్వామివారికి ప్రత్యేక
Vaikunta Ekadashi | రాష్ట్ర వాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏదశిని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారిని ఉత్తర ద్వారం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారిం ది. ఆదివారం సెలవుదినంతో పాటు నూతన సంవత్సరం సందర్భంగా స్వయంభువుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదా ల వద్ద 108 బంగారు పుష్పా లు ఉంచి అష్టోత్తర నామాల
యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన ప్రశాంతంగా సాగింది. ఉదయం 9.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు చేరుకున్న రాష్ట్రపతి 10.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 55 నిమిషాలపాటు యాదాద్రిలో గడిపారు. �
మండలంలోని నక్కలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు మరో నలుగురు ఉపాధ్యాయులు సెలవు పెట్టడంతో డీఈఓతో మ�
యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. యాదాద్రి కొండపైన గల ఈఓ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 152 సీసీ టీవీ కెమెరాలు, కమాండ్ కంట్రో
కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మట్టపల్లి ఆలయం ముస్తాబవుతున్నది. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశమున్నందున దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు
Yadadri | యాదాద్రీశుడి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. యాదాద్రి కొండపైన గల ఈఓ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన 152 సీసీ టీవీ
Draupadi murmu | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా