యాదగిరిగుట్ట వాసిని స్టార్ ఐకాన్ అవార్డు వరించింది. పట్టణానికి చెందిన కాంటేకర్ పవన్కుమార్ సమాజ సేవలో చేసిన కృషికి గాను హైదరాబాద్కు చెందిన సుమన్ ఆర్ట్ థియేటర్స్ సంస్థ
పంచనారసింహుడి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం సెలవు కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భ�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే దేవాలయాలు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునర్�
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల భద్రత కోసం కోట్లాది రూపాయల వ్యయంతో 51 ఆధునిక బస్సులను కొనుగోలు చేసినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 20 రోజుల హుండీల ఆదాయం రూ.కోటిన్నర దాటింది. మంగళవారం కొండకింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీలను లెక్కించగా రూ.1,84,84,891 నగదు వచ్చిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపా�
Errabelli Dayakar rao | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.