యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు గురువారం ఆలయంలో
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద గురువారం ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకా�
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీశ్ యాదాద్రీశునికి ప్రత్యేక ప�
విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు మేడ్చల్ మలాజ్గిరి జిల్లా ఘటేసర్ మండలం అంకుషాపూర్, ఎన్ఎఫ్సీనగర్ మధ్యలో పట్టాలు తప్పింది.
మంత్రి జగదీశ్ రెడ్డి | యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలంలోని గూడురు గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన నవగ్రహా ప్రతిష్టపాన, మహా కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది.
24 గంటల నాణ్యమైన కరంట్ సరఫరాతో విద్యుత్ విప్లవానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తున్నది. బిల్లుల భారం తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా 2కే డబ్ల్యూ, 3కేడబ్ల్యూ �
Minister KTR | వేములవాడ ఆలయ అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వేములవాడ ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
యాదగిరీశుడి ఆలయ పునర్నిర్మాణం అనంతరం గతంతో పోలిస్తే భక్తుల రాక భారీగా పెరగ్గా, అందుకు అనుగుణంగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధమైన పాతగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యులకు నిజాభిషేకం, విష్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వ
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం 9 గంటలకు స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు.