యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Yadadri Brahmotsavam) కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిసివస్తున్నారు. రోజుకో అవతారంలో నారసింహుడిని చూసి తర
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఊంజల్ సేవను శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పరమ పవిత్రంగా సేవలో పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త.. తనను కొలిచిన వారికి తానున్నానంటూ
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. నాలుగోరోజు శుక్రవారం ఉదయం లక్ష్మీనరసింహ స్వామి వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సృష్టి ఆదిలో మహావిష్ణువు ధరించిన అద్భుత రూపమే వటపత
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి శేషవాహన సేవలో తిరు మాఢవీధుల�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారికి నిత్యకైంకర్యాల అనంతరం ధ్వజారోహణం వైభవంగా చేపట్టారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి దేవతలను ఆహ్వానించడానికి గరుత్మం
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారికి నిత్యకైంకర్యాల అనంతరం ధ్వజారోహణం వైభవంగా చేపట్టారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి దేవతలను ఆహ్వానించడానికి గరుత్మం
యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నుంచి అలంకార సేవోత్సవాలు స్వామివారి ప్రధానాలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
అంటూ.. తెలంగాణ వాసులందరూ నిత్యం కొలిచే ఇంటింటి ఇలవేల్పు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ప్రధాన ఆలయం తిరిగి ప్రారంభమైన తర్వాత జరుగుతున్న ఈ బ్రహ్మో�
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 3 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి.
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిఏడాది బడ్జెట్లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.