యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల తహసీల్దార్ వీ శోభన్బాబును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్లోని సీసీఎల్ఏ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ప్రధానాలయంలో నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స
సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సమాజంపై వరాల జల్లు కురిపించడంతో ఆ వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్కు తమ ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని చెబుతున్నారు. ‘విప్రహితా.. విజయోస్తు’ అంటూ దీవిస్తున్నా
అనాలోచిత నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. గతంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి దేశ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశా
Dhoop Sticks | | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్యోత్సవాల్లో తీరొక్క పూలతో స్వామిని సింగారిస్తారు. పుష్పం సమర్పయామి.. అంటూ భక్తితో నివేదిస్తారు. మరుసటి రోజు మళ్లీ ఓ కొత్తదండ మూలమూర్తిని చేరుతుంది. వాడిపోయి�
Yadadri | యాదాద్రి భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు బుధవారం సాయంత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వా�
మత మౌఢ్యం ప్రమాదకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని ఆ
రాష్ట్రంలోని ప్రముఖ శైవాలయం వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని (Raja rajeshwara swamy) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు.
Yadadri | యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం వరకు మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు స్వస్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, జనగామ జిల్లా దబ్బగుంటపల్లి యోగానంద నరసింహస్వామి ఆలయాల్లో మే 2 నుంచి 4 వరకు స్వామివారి జయంత్యుత్సవాలు న
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించిందని మహారాష్ట్రకు చెందిన రైతు సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నిర్మాణ
తనకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే ప్రాణమని, ఆ అభిరుచి మేరకు ఇంట్లో గార్డెన్, మిద్దెతోట, ల్యాండ్ స్కేప్ తయారు చేశానని కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన ఆమె నమస్తే తెలంగాణ ఇంట�
లెమన్ గ్రాస్ అంటే నిమ్మగడ్డి. వీటికి నిమ్మచెట్లతో ఎలాంటి సంబంధం లేదు. మంచి సువాసన గల ఈ మొక్కలతో అందం నుంచి ఆరోగ్యం దాకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని సూప్లు, కూరలు, టీలలో ఉపయోగిస్తుంటారు. ఇవి సన్నగా ఉం
గురువారం గుండెపోటుతో ఓ చోట తహసీల్దార్, మరోచోట టీచర్ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల తహసీల్దార్ ఎండీ ఫరీదుద్దీన్ బుధవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందారు.