యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో ఎన్ గీతారెడ్డి గురువారం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ వెంటనే ఇన్చార్జి ఈవోగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. గీత 2014 డిసెంబ�
Yadadri | యాదాద్రి ఆలయ ఈవో గీత తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె ఇవాళ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్ర వరకు ఇంచార్జి ఈవోను నియమించే అవకాశం ఉంది.
రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజ�
Bhoodan Pochampally | ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు, వీవింగ్, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు.
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనునున్నారు. తెలంగాణ అన్నవరంగా పేరుపొందిన యాదగిరిగుట్ట క్షేత్�
రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సాగునీటితోపాటు 24 గంటల కరెంట్, పంట పెట్టుబడికి రైతు బంధు సాయం వంటివి అమలు చేస్తున్నది. దాంతో స్వరాష్ట్రంలో పంటల ఉత్పత్తి గణనీయ�
MLA Sunita Mahender Reddy | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదగిరిగుట్
Errabelli Dayaker Rao | తమ ఇంటి ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అద్భుత ఆశ్చర్యాలతో కూడిన ఆనందానిచ్చే ఆలయమని మైసూరు అవధూత దత్తపీఠం జూనియర్ పీఠాధిపతి శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో 7 అద్�
యాదాద్రి తరహాలో ఏడుపాయల వనదుర్గామాత ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తూ జీవో జారీచేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.