Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో మంగళవారం నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కార్తీక మాసం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనునున్నారు. తెలంగాణ అన్నవరంగా పేరుపొందిన యాదగిరిగుట్ట క్షేత్�
రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సాగునీటితోపాటు 24 గంటల కరెంట్, పంట పెట్టుబడికి రైతు బంధు సాయం వంటివి అమలు చేస్తున్నది. దాంతో స్వరాష్ట్రంలో పంటల ఉత్పత్తి గణనీయ�
MLA Sunita Mahender Reddy | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదగిరిగుట్
Errabelli Dayaker Rao | తమ ఇంటి ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అద్భుత ఆశ్చర్యాలతో కూడిన ఆనందానిచ్చే ఆలయమని మైసూరు అవధూత దత్తపీఠం జూనియర్ పీఠాధిపతి శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో 7 అద్�
యాదాద్రి తరహాలో ఏడుపాయల వనదుర్గామాత ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయిస్తూ జీవో జారీచేశారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణఫురం మండలంలోని పుట్టపాక గ్రామ చేనేత కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచం మొత్తం ఘనంగా కీర్తిస్తున్నది. తాజాగా ఈనెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సులో తేలి
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి (Justice Anupama Chakravarthy) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న జస్టిస్ అనుమపమ చక్రవర్తి.. యాదాద్రీశుడికి ప్రత
IRCTC Spiritual Telangana | మాన్సూన్ వచ్చిందంటే చాలు.. పర్యాటకులకు పండగే అని చెప్పాలి. ఈ సీజన్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో తెలంగాణ (
జిల్లా కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. హస్తం పార్టీకి కోలుకోలేని దెబ్బపడింది. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ�
ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఘట్కేసర్ నుంచి యాదాద్రి (టెంపుల్ సిటీ) వరకు ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసును పొడిగించే ప్రాజెక్టు పనులపై గురువారం దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ �