Yadagirigutta Income | పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించు కునేందుకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుంది.
Yadadri | యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజైన బుధవారం ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం ( చక్ర స్నానం) కార్యక్రమాలను �
యాదగిరిగుట్ట ఆలయంలో ఇటీవల జరిగిన ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రభుత్వం సీరియస్గా స్పందించి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇన్చార్జి కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పనిచేస్తున్న రామకృష్ణారావును బాధ్యతల ను�
RS Praveen Kumar | యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి సాక్షిగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ అవమానాలు లేని భారత�
Balka Suman | దళితులు, బీసీ మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను వాళ్ల కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుంటున్న ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలనను ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటన సందర్భంగా కాంగ్రెస్ (Congress) నాయకులు హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు తమను ఆలయం లోపలికి పంపించకపోవడంతో కొండపై ఆందోళనకు దిగారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు (Bhatti Vikramarka) అవమానం జరిగింది. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా పాల్గొ�
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరి గుట్టగా మార్పుచేస్తామని చెప్పారు.
అర్ధరాత్రి ఒంటి గంట సమయం లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తాను ఎమర్జెన్సీలో ఉన్నానని 108 అంబులెన్స్కు ఫోన్ చేశాడు. తీరా సిబ్బంది స్పాట్కు చేరుకున్నాక తనను జనగాంలో డ్రాప్ చేయాలని వేడుకున్నాడు. ఈ విచిత్ర �
Komatireddy Venkat Reddy | యాదాద్రి భువనగిరి: చదువుకున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. యాదాద్రి భువన జిల్లాలోని బొమ్మలరామారం మండలం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొన్నది. భక్తులతో మాడవీధులు, ప్రసాద విక్రయశాలలు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు రద్దీగా మారాయి.