ఐకేపీ కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం బాగాలేదని మిల్లర్లు దిగుమతి చేసుకోకుండా వెనక్కి పంపడంతో మనస్తాపం చెందిన రైతు దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించాలని, లేకపోతే ఏజెన్సీ, హాస్టల్ వార్డెన్పై చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుంతరావు హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ (BRS) నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అడ్డుకుంటారనే అనుమానంతో బీబీనగర్, వలిగొండ, యాదగిరిగుట్ట, ఆలేరు, చిట్యాల మండలాల్
దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించని అన్న చందంగా ఉంది నందనం నీరా ప్లాంట్ పరిస్థితి. కల్లు గీత కార్మికులకు భరోసా ఇచ్చే నీరా కేంద్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. అన్ని ఏర్పాట్ల�
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని భూ నిర్వాసితులు డిమాండ్ చేశా రు. 3జీ నోటిఫికేషన్లో భాగంగా బుధవారం చౌటుప్పల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు �
Hero Suman | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పునర్నిర్మాణంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ హీరో సుమన్ కితాబిచ్చారు. గురువారం స్వామి వారిని దర్శించుకుని ప�
జిల్లా నైసర్గిక స్వరూప పరిధిలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పుడున్న మండలాలు కొత్త పరిధిలోకి చేరనున్నాయి. ఇప్పటికే జిల్లాలో హెచ్ఎండీఏ, వైటీడీఏ కొనసాగుతుండగా, కొత్తగా యాదాద్రి అర్బన్ డెవలప్మ�
Yadadri Laddu | తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. స్వామివారి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్�
యాదాద్రి మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం పత్తాలేదు. సకల హంగులు, అత్యాధునిక వసతులతో నిర్మిస్తామన్న స్టేడియం ఊసేలేదు. రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయింపులు చేసి చేతులు దులుపుకొన్నది. ఇప్పటి వరకు స�
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ (Governor Jishnu Dev Varma) యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
Yadadri | తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 27వ తేదీన యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామికి గవర్నర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.