యాదగిరిగుట్టలోని (Yadagirigutta) యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్ ఆనంద్ (Canada Minister Deepak Anand) దర్శించుకున్నారు.
యాదాద్రి ఆలయం ఇల వైకుంఠపురంగా వెలిసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృషితో భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి (Lakshmi Narasimha swamy) ఆలయానికి భక్తుల పోటెత్తారు. ఆదివారం కావడంతో యాదాద్రీశ్వరుడిని (Yadadri) దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) తరలివచ్చారు.
ప్రస్తుత సంవత్సరానికిగాను ఎనర్జీ ఎఫిషియెన్సీ విభాగంలో ఎన్టీపీసీ రామగుండం యూనిట్కు గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. గురువారం బెంగళూరులో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక�
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం శివగంగ దేవాలయంలో ఆధ్యాత్మిక దినోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా
Indrakaran Reddy | యాదగిరిగుట్టలో చిరుధాన్యాల ప్రసాదం (Millets laddu prasadam), స్వామి వారి బంగారు, వెండి నాణేల విక్రయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
Minister Indrakaran Reddy | రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని(Spiritual Day) ఘనంగా నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy)తె�
Green Apple Awards | రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లండన్లో గ్రీన్ యాపిల్ అవార్డులను అందుకున్నారు. మొజాంజాహీ మార్కెట్, సచివాలయం, దుర్గం చెరువు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల తహసీల్దార్ వీ శోభన్బాబును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్లోని సీసీఎల్ఏ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ప్రధానాలయంలో నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స
సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సమాజంపై వరాల జల్లు కురిపించడంతో ఆ వర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్కు తమ ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉంటాయని చెబుతున్నారు. ‘విప్రహితా.. విజయోస్తు’ అంటూ దీవిస్తున్నా
అనాలోచిత నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. గతంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి దేశ ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేశా
Dhoop Sticks | | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్యోత్సవాల్లో తీరొక్క పూలతో స్వామిని సింగారిస్తారు. పుష్పం సమర్పయామి.. అంటూ భక్తితో నివేదిస్తారు. మరుసటి రోజు మళ్లీ ఓ కొత్తదండ మూలమూర్తిని చేరుతుంది. వాడిపోయి�