యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని అర్చకులు సోమవారం ఘనంగా జరిపించారు. కల్యాణమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి ప్రధానాలయ మొద టి ప్రాకార మండపంలో సుమారు గంటన్నర పాట
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో నిత్య సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం ఆలయ మొదటి ప్రాకార మండపంలో విష్వక్సేనారాధన,
జిల్లాకేంద్రంలోని శివాజీనగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం మలేషియాలో పర్యటించింది. గురువారం మలేషియాలోని ప్రభుత్వ రంగ సంస్థ పీజీవీ కంపెనీ స
Yadadri | యాదగిరీశుడి నిత్య తిరుకల్యాణోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవ�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రానికి ఈ నెల 29న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. దేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె తొలిసారిగా తెలంగాణ రాష్ర్టానికి శీతాకాలపు విడిదికి �
ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యతోపాటు అత్యుత్తమ సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. మొదటి విడుతలో జిల్లాలో 251 స్కూళ్లను బాగు చేయాలని ఎంపిక చేశారు. ఇ�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు శనివారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్�
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. దేవతామూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి
తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన పోలీస్ కిష్టయ్యకు నివాళి అర్పించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో యాదగిరిగుట్ట ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేశా�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారు జూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం �