యాదగిరిగుట్ట స్వామి వైకుంఠ ద్వారం నుంచి వడాయిగూడెం చౌరస్తా వరకు గల ప్రధాన రోడ్డు మధ్యలో బిగించిన సెంట్రల్ లైటింగ్ను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి స్విచ్ఛాన్ చేసి బుధవారం వెలిగించారు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తుల కోసం అధునాతన దేవస్థాన బస్సు ప్రాంగణం త్వరలో అందుబాటులోకి రానున్నది. కొండ కింద లక్ష్మీ పుష్కరిణి పక్కన నూతనంగా నిర్మిస్తున
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణోత్సవాన్ని అర్చకులు శనివారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం, కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు.
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నేడు ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం సాయంత్రం 6.17 గంటలకు ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో శుక్రవారం నుంచి ధనుర్మాసోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సాయంత్రం 5.30 గంటలకు అర్చకులు వేద మంత్రాలు పటిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ప్రసాదాల తయారీని ‘బోగ్' (బ్లెస్పుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్) ప్రోగ్రాం రాష్ట్ర నోడల్ అధికారి జ్యోతిర్మయి, జిల్లా ఆహార భద్రత డెసిగ్నేటెడ్ అధికారి డాక
సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి 101 కొబ్బరికాయలు కొట్టి, పూజలు చేశారు.
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద నూతన హెలికాప్టర్కు ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రతిమ గ్రూప్స్ ఎండీ బోయినపల్లి శ్రీనివాసరావు హైదరాబాద్ ఎయిర్లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని అర్చకులు సోమవారం ఘనంగా జరిపించారు. కల్యాణమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించి ప్రధానాలయ మొద టి ప్రాకార మండపంలో సుమారు గంటన్నర పాట
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో నిత్య సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం ఆలయ మొదటి ప్రాకార మండపంలో విష్వక్సేనారాధన,
జిల్లాకేంద్రంలోని శివాజీనగర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ వీజీగౌడ్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును మరింత అభివృద్ధి చేసేందుకు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఓ బృందం మలేషియాలో పర్యటించింది. గురువారం మలేషియాలోని ప్రభుత్వ రంగ సంస్థ పీజీవీ కంపెనీ స