యాదాద్రి స్వయంభు దివ్యక్షేత్రంలో ఆదివారం లక్ష్మీనరసింహుడికి అర్చకులు విశేష పూజలు ఆగమశాస్త్రరీతిలో జరిపారు. ఆదివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు లక్షపుష్పార్చన పూజలు చేశా�
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా
పండుగలా నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అనా�
బస్సు కూడా రాని తండా నుంచి మొదలైంది జటావత్ మోతీలాల్ ప్రయాణం. ‘నీ సన్నిధిలో చదువుకునే భాగ్యం కల్పించు తండ్రి’ అని తిరుమల వెంకన్నకు మొక్కుకున్న ఆ చేతులు.. ఇప్పుడు రాతిని దేవుడిగా తీర్చిదిద్దుతున్నాయి. ఆ�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో ఈ నెల 29న ప్రారంభం కానున్న శ్రావణ మాసం కోటి కుంకుమార్చనకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని సినీ నటి మంచు లక్ష్మి పిలుపునిచ్చార�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ మంగళవారం ఆకుపూజ చేశారు. క్యూ కాంప్లెక్స్లోని ఆలయంలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చించ�
యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దినీ సమేత రామలింగేశ్వర స్వామి ప్రధానాలయ ముఖ మండపంలోని స్పటిక లింగానికి సోమవారం అర్చనలు చేశారు. గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబంతో పాటు ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి నిత్యారాధనలను అర్చకులు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయాన్నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి స�
పాతాళగంగ ఉబికి వచ్చింది. ప్రభుత్వ కృషికి తోడు వర్షాలు సమృద్ధిగా కురువడంతో జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఐదేండ్లలో 4.56మీటర్ల మేర జలాలు పైకొచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ సారి జూన్లో అర మీటరు మేర జ
పుడమికి పచ్చల హారం తొడిగి అటవీ విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుతం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం జిల్లాలో వడివడిగా సాగుతున్నది. ఎనిమిదో విడుత లక్ష్యం 28.83లక్షల మొక్కలు కాగా, ఇప్పటిక�
ర్షాల ఉధృతి తీవ్రంగా ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. విద్యుత్ ప్రసారాలు- ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, అవసరమైతే అదనంగ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు సకల వసతులతో కూడిన కాటేజీలను వైటీడీఏ అందుబాటులోకి తీసుకువచ్చింది. వీవీఐపీ, వీఐపీ, దేశ విదేశాల నుంచి వచ్చే ముఖ్య అతిథుల నిమిత్తం దాతల