నేటి నుంచి మహాకుంభాభిషేకం 25న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం అదే రోజు నుంచి భక్తులకు దర్శనం రూ.60 కోట్లతో రామలింగేశ్వర దేవాలయం పునర్నిర్మాణం యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి కొండపైన కొలువైన పవిత్ర పంచనారసింహుల దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. రోజుకు సగటున 20 వేలకు పైగానే భక్తులు వస్తున్నారు. వారాంతం, ప్రత్యేక పర్వదినాల
యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయంలో సోమవారం నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నట్టు ఈవో గీత ఓ ప్రకటనలో తెలిపారు. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని నిత్య తిరుక�
హరిహరులకు భేదం లేదని చెప్పే దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట. కొండమీద గుహలో నరసింహుడు, ఆ చెంతనే హరుడు కొలువై
భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా.. శివాలయాన్ని కూడా అభివృద్ధి చేశారు
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి సర్వదర్శనానికి 2 గంటలకు పైగా సమయ
ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రె
భక్తులు యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు వీలుగా దేవస్థానం ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘యాదాద్రి దర్శిని’ పేరిట రెండు నిమిషాలకో బస్సు నడుపుతున్నట్టు ఈవో గీత తెలిపారు.
సీఎం కేసీఆర్ బలమైన సంకల్పంతోనే యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం సాధ్యమైందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన స్టపతులు, ఇంజినీర్లు, జిల్లా ప�
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో విషాదం నెలకొంది. తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ప్రయివేటు హోటల్ భవనం పైనుంచి తండ్రీకూతుళ్లు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. �
హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోలీహిమ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. హరితహారంతో పాటు పలు పథకాలపై ప్రశంసల వర్షం కురిపించిన ఎరిక్ సోలీహిమ్.. ఇప్పుడు యా
Sajjanar | భక్తుల సౌకర్యార్థం ఉప్పల్ బస్టాండ్ నుంచి యాదాద్రికి వందకుపైగా మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్కు, అక్కడి నుంచి యాదగ�