యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారి సర్వదర్శనానికి 2 గంటలకు పైగా సమయ
ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రె
భక్తులు యాదాద్రి కొండపైకి వెళ్లేందుకు వీలుగా దేవస్థానం ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘యాదాద్రి దర్శిని’ పేరిట రెండు నిమిషాలకో బస్సు నడుపుతున్నట్టు ఈవో గీత తెలిపారు.
సీఎం కేసీఆర్ బలమైన సంకల్పంతోనే యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం సాధ్యమైందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన స్టపతులు, ఇంజినీర్లు, జిల్లా ప�
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రులకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ
యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్టలో విషాదం నెలకొంది. తండ్రి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ప్రయివేటు హోటల్ భవనం పైనుంచి తండ్రీకూతుళ్లు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. �
హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోలీహిమ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. హరితహారంతో పాటు పలు పథకాలపై ప్రశంసల వర్షం కురిపించిన ఎరిక్ సోలీహిమ్.. ఇప్పుడు యా
Sajjanar | భక్తుల సౌకర్యార్థం ఉప్పల్ బస్టాండ్ నుంచి యాదాద్రికి వందకుపైగా మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రం నుంచి ఉప్పల్ సర్కిల్కు, అక్కడి నుంచి యాదగ�
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం దివ్యవైభవ క్షేత్రంగా రూపుదిద్దుకోబోతున్నది. భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ దివ్యధామం, అద్భుత క్షేత్రనగరిగా మారబోతున్నది. అత్యంత ప్రీతిపాత
తెలంగాణకు శిఖరాయమానమైన యాదాద్రి.. నేడు మధ్య యుగాలనాటి రాచరికపు నిర్మాణాలకు దీటుగా అవతరించింది. శిల్పకళా శోభలో కానీ, ఆధ్యాత్మిక విభూతిలో కానీ, ఆలయ సౌందర్యంలో కానీ, నిర్మాణ వైచిత్రిలో కానీ.. ఈ భవ్య ఆలయానికి �
యాదాద్రి లక్ష్మీనరసింహుడి కలశ పూజోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబసమేతంగా విచ్చేసిన వివిధశాఖల మంత్రులు, నేతలు తమకు కేటాయించిన రాజగోపురాలు, మండపాల వద్ద కలశాలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహ�
అది దక్షిణ కాశిగా పేరు గాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గురించే.. మన ఎములాడ రాజన్న గురించే.. ఆ వేములవాడ దివ్యధామాన్ని పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. యాదగిరి నర్సన్న దీవె
యాదాద్రి దివ్యక్షేత్ర పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఆలయ ఏడు ద్వారాల్లో ఒక్కటైన ఉత్తర రాజగోపురానికి మంత్రి కొ�