దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం దివ్యవైభవ క్షేత్రంగా రూపుదిద్దుకోబోతున్నది. భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ దివ్యధామం, అద్భుత క్షేత్రనగరిగా మారబోతున్నది. అత్యంత ప్రీతిపాత
తెలంగాణకు శిఖరాయమానమైన యాదాద్రి.. నేడు మధ్య యుగాలనాటి రాచరికపు నిర్మాణాలకు దీటుగా అవతరించింది. శిల్పకళా శోభలో కానీ, ఆధ్యాత్మిక విభూతిలో కానీ, ఆలయ సౌందర్యంలో కానీ, నిర్మాణ వైచిత్రిలో కానీ.. ఈ భవ్య ఆలయానికి �
యాదాద్రి లక్ష్మీనరసింహుడి కలశ పూజోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబసమేతంగా విచ్చేసిన వివిధశాఖల మంత్రులు, నేతలు తమకు కేటాయించిన రాజగోపురాలు, మండపాల వద్ద కలశాలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహ�
అది దక్షిణ కాశిగా పేరు గాంచిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గురించే.. మన ఎములాడ రాజన్న గురించే.. ఆ వేములవాడ దివ్యధామాన్ని పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. యాదగిరి నర్సన్న దీవె
యాదాద్రి దివ్యక్షేత్ర పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకున్నారు. ఆలయ ఏడు ద్వారాల్లో ఒక్కటైన ఉత్తర రాజగోపురానికి మంత్రి కొ�
ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రతిపాదిస్తున్న రాజకీయ ప్రత్యామ్నాయం, వర్తమానానికి పరిమితమైనట్లయితే ప్రస్తుత సమస్యలకు పరిష్కారంగా కనిపిస్తున్నది. కానీ, మధ్యయుగాల నుంచి భారతదేశ చరిత్రను,
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి సన్నిధిలో తెలంగాణ బ్రహ్మణ సేవా సమితి ప్రచురించిన శుభకృత్ నామ సంవత్సర నూతన పంచాగాన్ని సోమవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏప్రిల
హైదరాబాద్ : యాదాద్రి పునర్నిర్మాణ గత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. యావత్ ప్రపంచంలోనే యాదాద్రి నిర్మాణం అరుదైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. తె�