యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి మహాకుంభ సంప్రోక్షణ వేడుకలు చివరి దశకు చేరుకున్నాయి. 8వ రోజు పంచకుండాత్మక యాగంలో భాగంగా బాలాలయంలో ఉదయం 7.30 గంటల నుంచి నిత్యహోమములు, చతు:స్థా�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం �
(1966లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కాళోజీ చదవిన గేయం .. కొన్ని భాగాలు.) (కాళోజీ వాళ్ల కులదైవం బీదర్లో ఉన్న ఝర్ణీ నరసింహస్వామి. ‘హేతువాద’ అనే పద�
యాదాద్రిలో వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ పర్వం యాదాద్రి, మార్చి 25 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఐదోరోజు శుక్రవారం ప్రధాన ఆలయంలో ఉదయం శిలామూర్త
గుడి కడితే వెయ్యేండ్ల పాటు చరిత్రలో నిలవాలి.. పునాది నుంచి గోపురం దాకా పటిష్ఠంగా ఉండాలి..భూకంపాలు వచ్చినా తట్టుకొనే శక్తి కలిగి ఉండాలి..పది తరాలకు సరిపడా సదుపాయాలుండాలి..యాదాద్రి ఆలయం అంతటి బలాన్నే పొందిం
యాదాద్రిలో ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా వైటీడీఏ అధికారులు సకల జాగ్రత్తలు తీసుకొంటున్నారు. లక్ష్మీనృసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో అండర్ డ్రైనేజీ వ్యవస్థ,
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మినరసింహాస్వామి బాలాలయంలో పంచకుండాత్మక యాగం జరగుతున్నది. బుధవారం ఉదంయ 9 గంటలకు అర్చకులురెండో పంచకుండాత్మక మహాయగంలో భాగంగా యాగశాలలో శాంతి పాఠం నిర్వహించారు.
Yadadri | యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ మూడోరోజుకు చేరింది. సంప్రోక్షణలో అతిముఖ్య ఘట్టమైన పంచ కుండాత్మక మహాక్రతువును వేదపండితులు మంగళవారం ప్రారంభించారు. మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు
యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణలో అతి ముఖ్యమైన ఘట్టానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. సాప్తాహ్నిక పవిత్రమైన పంచకుండాత్మక మహాక్రతువును ఆగమశాస్త్రబద్ధంగా రుత్విక్కులు ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు శాంతిపాఠ�
Yadadri Temple | ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) అకుంఠిత దీక్షతో యాదాద్రి ప్రధానాలయాన్ని సువిశాలంగా, మహాద్భుతంగా పునర్నిర్మించారు. ఒక్కో నిర్మాణం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. శిల్ప కళ నుంచి భక్తుల వసతులకు వరకు ప్రతి �