యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాలు మొదలయ్యాయి. బాలాలయంలోని శ్రీస్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠామూర్తులతో నిర్వహించిన శో�
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకో
నవ వైకుంఠాన్ని చూడాలన్న ఏడున్నరేండ్ల కోరిక మరికొన్ని క్షణాల్లో నెరవేరబోతున్నది. యాదాద్రిపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోమవారం మధ్యాహ్నం నుంచి భక్తులకు పునర్దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో యా
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకో
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి మహాకుంభ సంప్రోక్షణ వేడుకలు చివరి దశకు చేరుకున్నాయి. 8వ రోజు పంచకుండాత్మక యాగంలో భాగంగా బాలాలయంలో ఉదయం 7.30 గంటల నుంచి నిత్యహోమములు, చతు:స్థా�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యానికి మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం �
(1966లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కాళోజీ చదవిన గేయం .. కొన్ని భాగాలు.) (కాళోజీ వాళ్ల కులదైవం బీదర్లో ఉన్న ఝర్ణీ నరసింహస్వామి. ‘హేతువాద’ అనే పద�
యాదాద్రిలో వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ పర్వం యాదాద్రి, మార్చి 25 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పర్వాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఐదోరోజు శుక్రవారం ప్రధాన ఆలయంలో ఉదయం శిలామూర్త
గుడి కడితే వెయ్యేండ్ల పాటు చరిత్రలో నిలవాలి.. పునాది నుంచి గోపురం దాకా పటిష్ఠంగా ఉండాలి..భూకంపాలు వచ్చినా తట్టుకొనే శక్తి కలిగి ఉండాలి..పది తరాలకు సరిపడా సదుపాయాలుండాలి..యాదాద్రి ఆలయం అంతటి బలాన్నే పొందిం