యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి బాలాలయంలో శుక్రవారం అర్చకులు ధనుర్మాన ఉత్సవాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. బాలాలయ మండపం�
యాదాద్రి : యాదాద్రీశుడి ముఖమండపం స్వర్ణకాంతులమయం కానుంది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభానికి బంగారు తొడుగుల పనులను శుక్రవారం వైటీడ
వలిగొండ : నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ధనలక్ష్మీ ఎరువుల దుకాణంలో గురువారం రాత్రి జరిగిన దొంగతనంపై శుక్రవార
బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులంతా విధులు బహిష్కరించి కదం తొక్కారు.బ్యాంకు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్త�
బాలాలయంలో నిత్యపూజల కోలాహలం శ్రీవారి ఖాజానాకు 10,21,094 ఆదాయం యాదాద్రి, డిసెంబర్ 16 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో ధనుర్మాసోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం స్వామి వారి ఆరగింపు అనం
18 నుంచి పంపిణీ ప్రారంభించనున్న ఎమ్మెల్యేలు ప్రత్యేకాధికారుల నియామకం సర్వ మతాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నది. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు, ముస్లింలకు రంజాన్ �
2,62,911 మంది రైతులకు లబ్ధి త్వరలోనే పంపిణీకి ఏర్పాట్లు రైతుల వివరాలు సిద్ధం చేసిన సర్కార్ తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఆ వెంటే దశలవారీగా మిగతా అందరికీ రూ.2,100 కోట్లు దాటుతున్న రైతుబంధు సాయం హర్షం వ
ఆన్లైన్లో ఆరోగ్య సమాచారం సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఇంటింటి సర్వే ఆశ డిసీజ్ ్రప్రొఫైల్ యాప్లో వివరాల నమోదు ఆలేరు టౌన్, డిసెంబర్ 15 : ఆరోగ్య సమాజ నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్ర
యాదాద్రి : లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చన పూజలు శాస్రోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూల�
భువనగిరి అర్బన్ : గ్రామాల్లోని ప్రజా సమస్యలు తీర్చడం కోసమే మీ ముందుకొస్తున్నానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. పల్లె పర్యవేక్షణలో భాగంగా ఉదయం 8 గంటలకు మండలంలోని చీమలకొండూర్, ముస్త్యాలపల్లి గ్�
రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచిన జిల్లావారం, పది రోజుల్లో వంద శాతం పూర్తి చేసేలా కార్యాచరణఇంటింటి సర్వే.. జనం వద్దకే వెళ్లి టీకా వేస్తున్న సిబ్బందిముమ్మరంగా కొవిడ్ వ్యాక్సినేషన్యాదాద్రి భువనగిరి, డిసెం�
భువనగిరి అర్బన్, డిసెంబర్ 13 : సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ పమేలా సత్పతి వ్యవసాయ అధికారులకు సూచించారు. సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని కలెక్ట