ఇతర పంటలవైపు రైతుల మొగ్గు తగ్గిన పెట్టుబడి.. దిగుబడి కూడా పెరిగే అవకాశం చౌటుప్పల్ రూరల్, డిసెంబర్ 19: యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తుండడంతో వ�
యాదాద్రి లక్ష్మీనరసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ధనుర్మాసం, ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, కల్యాణకట్ట, తిరు వీధుల
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో మండపాలు కిక్కిరిసిపోయాయి. ధనుర్మాసంతో పాటు ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం భక్తులు యాదాద్రిలో ప�
వలిగొండ : ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గొల్నెపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్నెపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి శ్రీకాంత్రెడ్డి (24) అన
యాదాద్రి : కరివెన సత్రం కాదు అన్నార్తులకు ధర్మక్షేత్రమమని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అన్నారు. దేశంలో ఉన్న అనేక పుణ్యక్షేత్రాల్లో కరివెన సత్రాలను నెలకొల్పాలని ఆకాక్షించారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనర్సి�
శ్రీవారి ఖజానాకు 13,15,987ఆదాయం యాదాద్రి, డిసెంబర్18 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి ధనుర్మాసం సందర్భంగా అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస విశిష్టతను భక్తులకు వివరించారు. గోదాదేవి రచించిన పా
భువనగిరిలో భారీగా పెరిగిన స్థలాల ధరలు పట్టణంలో రోడ్డు వెడల్పు, సుందరీకరణతో పైపైకి.. మెయిన్ రోడ్డు పక్కన 50 గజాలుంటే కోటీశ్వరులే.. భువనగిరిలో నిన్న మొన్నటి వరకు గజం వేలల్లో ఉన్న స్థలాల ధరలు నేడు లక్షల్లో వి
యాదాద్రి, డిసెంబర్17: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శుక్రవారం అర్చకులు ధనుర్మాన ఉత్సవాలతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. బాల
ఉమ్మడి జిల్లాకు రెండు కార్పొరేషన్ చైర్మన్ పదవులుజూలూరికి తెలంగాణ సాహిత్య అకాడమీ..దూదిమెట్లకు గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ప్రత్యేక అభిమానం చాటుకున్న సీఎం కేసీఆర్ కోదాడ రూరల్, డిసెంబర్ 17 : �
500 సీసీ కెమెరాలతో అణువణువూ నిఘా విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుకు యోచన కొత్త బస్టాండ్ వద్ద పోలీస్ స్టేషన్, రెండు చోట్ల అవుట్ పోస్టులు లగేజీ తనిఖీకి సైతం ఆధునిక సాంకేతిక పరికరాలు ప్రతిపాదనలు రూ�
అధికారులపై ఎమ్మెల్యే పైళ్ల సీరియస్భువనగిరి అర్బన్, డిసెంబర్ 17: గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం, సీసీరోడ్లు, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల తొలగింపు పనులు రెండు రోజుల్లో ప్రారంభించా�