నేడు సర్వేల్ గురుకులం గోల్డెన్జూబ్లీ వేడుకలు దేశంలోనే మొట్టమొదటి గురుకులంఎందరో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను అందించిన విద్యాలయం సంస్థాన్ నారాయణపురం, డిసెంబర్ 25;ఎంతో మందిని ఉన్నత విద్యావంతుల�
ఆలేరు టౌన్ : పట్టణంతోపాటు పలు గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చిల్లో క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కార్యక్
యాదాద్రి, డిసెంబర్ 25 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. వరుస సెలవులు రావడంతో ఇలవేల్పును దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతా�
శ్రీవారి ఖజానాకు రూ.13,27,817 ఆదాయం యాదాద్రి, డిసెంబర్24 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించగా పెద�
యాదాద్రి : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ ఇళ్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో చోటు చేసుకుంది. అగ్నిమాపక అధికారి చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కొత్త గుండ్లపల్�
ఆరు రోజులపాటు వైభవంగా నిర్వహణ : ఆలయ ఈఓ గీత యాదాద్రి, డిసెంబర్ 23 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో స్వామి నిత్యకల్యాణ్యాన్ని అర్చకులు గురువారం శాస్ర్తోక్తంగా చేపట్టారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చ
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి బీబీనగర్, డిసెంబర్ 23 : రైతులు వరికి బదులు ఇతర పంటలు వేసి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎ�
ఆలేరు టౌన్, డిసెంబర్ 23 : క్రిస్మస్ వేడుకలకు చర్చిలు ముస్తాబయ్యాయి. జిల్లాలోని అన్ని ప్రార్థనా మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా తీర్చి దిద్దారు. నేటి రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేసేం�
భువనగిరి అర్బన్, డిసెంబర్ 22 : గణిత దినోత్సవం సందర్భంగా గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను పట్టణంలోని శ్రీవైష్ణవి కళాశాలలో బుధవారం నిర్వహించారు. రామానుజన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళ�
మోటకొండూరు మండలంలో 4నిర్మాణం అవసరమైన అన్ని వసతుల కల్పన మోటకొండూర్, డిసెంబర్ 21 : రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు మండలంలో పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్�
రామన్నపేట, డిసెంబర్21 : సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 54 మందికి కల్యా�
ఆరుతడి పంటల సంరక్షణకు ఆధునిక పద్ధతులు యంత్రాల వినియోగంతో పూర్తిగా నియంత్రణ యాదాద్రి, డిసెంబర్ 21 :వరికి బదులు ఇతర పంటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న తరుణంలో రైతులు ఆరుతడి పంటల సాగుకు ఆసక్తి చూప�
శివుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం యాదాది, డిసెంబర్20 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. బాలాలయంతోపాటు పాతగుట్ట ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా వేదమ�