యాదాద్రి, డిసెంబర్ 7 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి ఆకుపూజ పర్వాలు మంగళవారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కొండపైన భక్తుల నూతన క్యూకాంప్లెక్స్ పక్కనే గల విష్ణు �
వలిగొండ, డిసెంబర్ 6 : అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న సామెతలా ఉంది వలిగొండ గ్రామ పంచాయతీ పాలకమండలి పనితీరు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టి నెలనెలా కావాల్సిన నిధులు ఇస�
జడ్పీ, మండల పరిషత్లకు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు అందనున్న రూ.32.7 కోట్లు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు మార్గం సుగమం పూర్తికానున్న పెండింగ్ పనులు హర్షం వ్యక్తం చేస్తున్�
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొనసాగుతున్న అంతర్గత విచారణ నిబంధనలకు విరుద్ధంగా చేసిన రిజిస్ట్రేషన్లపై సీరియస్ ఇప్పటికే నల్లగొండ జిల్లాలో ఇద్దరిపై సస్పెన్షన్ వేటురెండు నెలలక్రితం భువనగిరి రిజిస్ట్
యాదాద్రి, డిసెంబర్ 5 : యాదాద్రి శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో స్వామివారి ప్రాంగణం కోలాహలంగా మారింది. ఆలయ ప
వృత్తిదారుల ఉపాధికి ప్రభుత్వ ప్రాధాన్యం పైలెట్ ప్రాజెక్ట్గా నీరా శుద్ధి కేంద్రం ప్లాంటు, సేకరణ కేంద్రాల కోసం రూ.8కోట్లు మంజూరు ఇక్కడ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ వృత్తిదారుల జీవన స్థితిగ
బాలయ్య సినిమాలో లక్కారం ఎద్దుల జత ప్రేక్షకుల మది దోచుకున్న ‘కృష్ణార్జునులు’ పేర్లు :కృష్ణార్జునులు వయస్సు :మూడున్నరేండ్లు కేరాఫ్ :రైతు శ్రీనివాస్యాదవ్,లక్కారం గ్రామం. చౌటుప్పల్ రూరల్, డిసెంబర్ 2 : �
మేళ్లచెర్వు : ఇంటి దగ్గర ఆరుబయట ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారి పాముకాటుకు గురై చనిపోయిన సంఘటన మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి గుండా పున్నారె
హుజూర్నగర్ : తెలంగాణలో రైతులు పండిస్తున్న వరి పంటను కేంద్ర ప్రభుత్వం కొటుందా, కొనదా తేల్చి చెప్పాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన �
యాదాద్రి : విద్యార్థుల కళాశాలకు వెళ్లడంతో పాటు తిరిగి ఇంటికి చేరుకునే సమయానికి ఆర్టీసీ బస్సులను పునరుద్దరించినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి తెలిపారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంల
యాదాద్రి, డిసెంబర్ 1 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో బుధవారం ఉదయం అర్చకులు స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు ఆగమశాస్త్ర ప్రకారం జరిపించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్
డీఎంహెచ్ఓ సాంబశివరావు భువనగిరి అర్బన్, డిసెంబర్ 1: ఎయిడ్స్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండడంతో పాటు గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు వైద్య సిబ్బందికి సూచించారు. పట్టణంలోని �