2.44 ఎకరాల్లో..రూ. 20.25 కోట్లతో పనులు 80 శాతం పనులు పూర్తి ప్రత్యేకంగా స్నానాల గదులు, మరుగుదొడ్లు యాదాద్రిలో ఆధునిక హంగులతో భవనం నిర్మాణం రూ. 20.25 కోట్ల అంచనా వ్యయంతో భవనం క్లాక్ రూమ్, స్నానాల గదులు, మరుగుదొడ్లు యా
ఉపాధి హామీ నిధులతో పనులురూ.146.67 కోట్లతో మట్టి రోడ్ల నిర్మాణంపంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేస్తే ఏర్పాటుసద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు యాదాద్రి భువనగిరి, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :వ్యవ
ఆంజనేయస్వామికి ఆకుపూజవైభవంగా కార్తికమాస పూజలుయాదాద్రి, నవంబర్ 30 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో మంగళవారం లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అర్చక బృందం, వేద పండితులు వివిధ రక
బాలయ్య రూపొందించిన చీర పరిశీలించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిభూదాన్పోచంపల్లి, నవంబర్ 30 : చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని, వారికి తాను కూడా అండగా ఉంటానని భువనగిరి ఎమ
ప్రతి సీజన్లోనూ 2 వేల ఎకరాల్లో సాగుహైదరాబాద్కు నిత్యం ఇక్కడి నుంచే 17,484 టన్నులుఅటునుంచి ఇతర రాష్ర్టాలకూ ఎగుమతిఆసక్తి చూపుతున్న హెరిటేజ్, రిలయన్స్ సంస్థలుఇంటిల్లిపాదికీ ఉపాధి.. నెలకు 30వేలకుపైగా ఆదాయం�
అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డిరామన్నపేట, నవంబర్ 29 : రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని మిల్లర్లు, లారీ యజమానులను అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. మండలంలోని దుబ్బాక, ఎన్నారంలో ధాన్
బొడ్డుగూడెం రైతు ఆరోపణట్రాన్స్కో కార్యాలయం ఎదుట ఆందోళనలైన్మన్పై చర్యలు తీసుకోవాలని వినతిచౌటుప్పల్, నవంబర్ 29 : లంచం ఇవ్వడానికి నిరాకరించిన తనపై గొడవపడి ట్రాన్స్కో లైన్మన్ చేయి చేసుకున్నాడని మో
చౌటుప్పల్ నుంచి గుడిమల్కాపురం వరకు డబుల్ రోడ్డురూ.1.10కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వంజోరుగా సాగుతున్న పనులు చౌటుప్పల్ రూరల్, నవంబర్ 24 : ఇరుకు రోడ్డు.. ఆపై గుంతలతో ప్రయాణికులు పడుతున్న కష్టాలు తీరనున్నాయ
తమకు తెలియకుండా రూ.4 లక్షలు డ్రా చేసిందని మహిళల ఆవేదనసంస్థాన్ నారాయణపురం, నవంబర్ 23 : డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలిచ్చి మహిళలను ఆదుకోవాలనే ప్రభుత్వం లక్ష్యాన్ని సిబ్బంది చేతివాటం దెబ్బతీస్తున్నది. మండలం�