ఈ నెల 11 వరకు నడపనున్న యాదగిరిగుట్ట డిపో యాదాద్రి, ఫిబ్రవరి 2 : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేపథ్యంలో ఈ నెల 11వరకు యాదగిరిగుట్ట బస్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మ�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి పునర్నిర్మాణంలో పలువురు ప్రముఖులు భాగస్వాములవుతున్నారు. స్వర్ణతాపడానికి ప్రజలకు భాగస్వామ్యం కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుతో మేం సైతం అంటూ ముందుకు వచ�
కొవిడ్ నిబంధనలతోప్రారంభమైన స్కూళ్లు తొలిరోజు జిల్లాలో 28,825 మంది విద్యార్థులు హాజరు సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలు మంగళవారం తెరుచుకున్నాయి. సంక్రాంతి పండుగతోపాటు కరోనా కారణంగా ప్రభుత్వం సెలవ�
యాదాద్రి : భద్రాద్రి కట్టిన గొప్ప భక్తుడు శ్రీరామదాసు అయితే, యాదాద్రిని కట్టిన నవయుగ భక్తుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి లక్ష్మీనర�
బీబీనగర్ : మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్లో ఫిజియాలజీ విభాగం మొదటి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఎధోస్ ఆఫ్ బిహేవియల్ – కాంటినమ్ ఇన్ ట్రాన్స్లేషనల్ రీసర్చ్” పై ఆన్లైన్ వర్క్
ఆత్మకూరు(ఎం : మండలంలోని పారుపల్లి బిక్కేరు వాగులో నిర్మించిన చెక్డ్యాం వద్ద నిలిచిన నీటిలో అనుమానాస్పదంగా యువకుడు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. గుండాల మండలం బ్రాహ్మణపల్లి గ్ర�
యాదగిరిగుట్ట రూరల్ : రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన యాదగిరిగుట్ట మండలంలోని బాపేట గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్పై బుధవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నిర్మితమవుతున్న ప్రతికట్టడం కృష్ణశిలలతో నిర్మితమయ్యే విధంగా వైటీడీఏ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే యాదాద్రి ప్రధానా�
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట, ధర్మారెడ్డిగూడెం జడ్పీ రోడ్డు నుంచి పెద్దకందుకూరు(వయా బాపేట, తాళ్లగూడెం) వరకు ఏర్పాటు చేయనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మాసాయిపేట వద్ద ప్రభుత్వ�