కొలనుపాక, జీడికల్ దేవాలయాల అభివృద్ధికి కృషి అవసరమైతే ఆలేరులో నీరా స్టాల్ ఏర్పాటు ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆలేరు మండలం శారాజీపేటలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ యాదాద్రి/ఆలేరురూర�
ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ టీఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే ఎప్పటికైనా గుర్తింపు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి బాలరాజుయాదవ్కు ఆత్మీయ సన్మానం భువనగిరి అర్బన్, జనవరి 24 : తెలంగాణ ఉద్యమంలో ప�
శ్రీవారి ఖజానాకు రూ. 9,08,011 యాదాద్రి, జనవరి 24 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో సంప్రదాయ పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పి పట్టువస్ర్తాలు, వి�
యాదాద్రి భువనగిరి, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జిల్లాలో ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగును చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రైతుల్లో ఆసక్తిని పెంచే�
సినీనటుడు సుమన్ మా పాలనలో అభివృద్ధి చెందడం అదృష్టం డీసీసీబీ చైర్మన్ మహేందర్రెడ్డి యాదాద్రి, జనవరి 23 : ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ.. యాదాద్రిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన రాలేదని, అద�
మూడో రోజు కొనసాగిన జ్వర సర్వే భువనగిరి అర్బన్, జనవరి 23: జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే ఆదివారం మూడో రోజు కొనసాగింది. జిల్లాలో 757 బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. ఉదయం నుంచి సాయం
జిల్లాలో ఆర్ఆర్ఆర్ భూసేకరణకు వడివడిగా అడుగులు ఎన్హెచ్ 65, 163ను కలుపుతూ నిర్మాణం రింగ్ రోడ్డు లోపల భువనగిరి.. వెలుపల యాదాద్రి ఉండేలా అలైన్మెంట్! కొనసాగుతున్న శాటిలైట్ సర్వే.. వేగంగా హద్దు రాళ్ల ప్ర�
కొనసాగుతున్న జ్వర సర్వే జిల్లాలో 1,726 మందికి మెడికల్ కిట్ల పంపిణీ కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జ్వర సర్వే రెండో రోజూ కొనసాగింది. వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి కొవిడ్ లక్షణాల
స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు యాదాద్రి, జనవరి 22: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో శనివారం నిత్య పూజలు కోలాహలంగా జరిగాయి. బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు నిజ
యాదాద్రి, జనవరి21 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవోత్సవంలో తరించారు. శ్రీ లక్ష్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బడి బయట పిల్లలపై సర్వే తల్లిదండ్రుల్లో అవగాహనతో స్పష్టమైన మార్పు సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం అందరికీ అందించడమే లక�
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి భువనగిరి అర్బన్, జనవరి 20 : టీఆర్ఎస్ పార్టీ కల్పించిన బీమా కార్యకర్తల కుటుంబాలకు ఎంతో ధీమాగా ఉంటుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని 9వ వార్డు ఎల
ఆస్పత్రుల్లో కొవిడ్ ఓపీ సేవలు ప్రారంభించాలి కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్, జనవరి 20 : జిల్లాలోని అన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో నేటి నుంచి ఆశ, ఏఎన్ఎం, పంచాయతీ, మున్సిపల్ అధికారుల�
శ్రీవారి ఖజానాకు రూ.6,92,528 యాదాద్రి, జనవరి 20 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకిం