ఎంపీడీఓ ప్రభాకర్రెడ్డి యాదగిరిగుట్ట రూరల్, జనవరి 20 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టి కూలీలకు పనులు కల్పించాలని ఎంపీడీఓ కారం ప్రభాకర్రెడ్డి పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గురువా
ఖజానాకు రూ.7,29,462 యాదాద్రి, జనవరి 19 : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతంతో మేల్కొల్పిన అర్చకులు స్వయంభులకు, బాలాలయ కవ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి యాదగిరిగుట్ట రూరల్, జనవరి 18 : ప్రమాద బీమా టీఆర్ఎస్ కార్యకర్తలకు కొండంత అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కంఠం�
చివరి రోజు నారసింహుడిగా దర్శనమిచ్చిన యాదాద్రీశుడు ఆరు రోజులుగా అత్యంత వైభవంగా అలంకార సేవలు యాదాద్రి, జనవరి18 : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి రోజున ప్రారంభమైన అధ్యయనోత
జిల్లా వ్యాప్తంగా 275 కొనుగోలు కేంద్రాల్లో ముగింపు 2.74లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రైతుల ఖాతాల్లో రూ.340 కోట్లు జమ కేంద్రం కొర్రీలు పెట్టినా సజావుగా పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఏర్పాటు చేస
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ అలంకారంలో భాగంగా నాలుగో రోజు ఆదివారం స్వామివారు ఉదయం వెన్న కృష్ణుడిగా, రాత్రి కాళీయవర్ధనుడిగా భక్తులకు దర్శనమిచ్చా
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి మాచర్ల వద్ద జరిగిన ప్రమాదంలో తండ్రీ కొడుకులు దుర్మరణం చౌటుప్పల్ రూరల్, జనవరి 16 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండా వెళ్తున్న 65వ జాతీయ రహద�
పల్లె ప్రగతితో సరికొత్తగా.. పల్లె ప్రగతితో సరికొత్తగా గ్రామపంచాయతీ సకల వసతులతో వైకుంఠధామం ఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతివనం పక్కాగా పారిశుధ్య నిర్వహణ భువనగిరి అర్బన్, జనవరి 14 : రాష్ట్ర ప్రభుత్వం అ�
పక్షులను సంతోషంగా ఎగురనిద్దాం.. జీవ వైవిధ్యాన్ని కాపాడేలా పతంగుల పండుగ సాధారణ దారాన్నే వినియోగించాలంటున్న పర్యావరణ ప్రేమికులు గాలి వీస్తే ఆకాశంలో పక్షిలా పతంగి చిందులేస్తుంది. అటు ఇటు కదులుతూ వయ్యారాల
బీబీనగర్ : మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ సైనిక మహిళా డిగ్రీ కళాశాలలో 2022-23 సంవత్సరం డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ బా�
భువనగిరి కలెక్టరేట్ : ప్రజలు అందించే ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకుని సమగ్ర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలాసత్పతి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్�
గుండాల : పశ్చిమబెంగాల్ నుంచి కూలీ పనులకు వచ్చిన వ్యక్తి విద్యుత్ ప్రమాదంతో బుధవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ నుంచి విద్యుత్ టవర్ నిర్మాణ పనుల నిమిత్తం మండలంలోని �