50వేల ఆర్థిక సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంకలెక్టర్ నేతృత్వంలో కొవిడ్ డెత్ నిర్ధారణ కమిటీజిల్లాలో అందిన 570 దరఖాస్తులుభువనగిరి కలెక్టరేట్, జనవరి 11 : కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చ�
నేరేడుచర్ల : దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీస్ ఇంట్లోనే దొంగతనం చేసి బంగారం, నగదు అపహరించకపోయి పోలీసులకే సవాలు విసిరాడు ఓ దొంగ. ఈ సంఘటన నేరేడుచర్ల పట్టణంలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకొంది. సంఘట�
బీబీనగర్ : మండల పరిధిలోని పడమటిసోమారం గ్రామంలో గల లింగబసవేశ్వరస్వామి హుండీ లెక్కింపును కార్యనిర్వహన అధికారి వెంకట్రెడ్డి, ఈఓ నరేందర్రెడ్డి, దేవస్థాన చైర్మన్ వాకిటి బస్వారెడ్డి ఆధ్వర్యంలో మంగళవార�
వలిగొండ : రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రత్యేక విజన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని భువనగిరి శాసన సభ్యుడు పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని టేకులసోమారం, రెడ్లరేపాక, దాసి�
యాదాద్రి : అతివేగంతో ఓ వ్యక్తి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా, యువకుడు అక్కడిక్కడే మృతి చెందగా ఢీకొట్టిన వ్యక్తి తీవ్ర గాయాలపాలలైన సంఘటన ఆలేరు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై ఇద్ర�
జిల్లావ్యాప్తంగా ఘనంగా రైతుబంధు వారోత్సవాలు కదిలిన రైతాంగం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు యాదాద్రి, జనవరి 9 : ఆలేరు నియోజకవర్గవ్యాప్తంగా రైతుబంధు సంబురాలు ఘనంగా నిర్వహించారు. రైతులు పెద్ద ఎత�
యాదాద్రి, జనవరి 9 : యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహ స్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. సెలవుదినం కావడంతో ఇలవేల్పు దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పురవీధులు, లడ్�
పంతంగి, చౌటుప్పల్లో వాహనాల రద్దీ సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణవాసులు పల్లెబాట పట్టారు. విద్యాసంస్థలకు సెలవులు రావడం, పండుగ సమీపిస్తుండటంతో సొంతూర్లకు బయల్దేరుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదే�
డప్పు చప్పుళ్ల నడుమ ఎడ్లబండ్ల ర్యాలీలు సీఎం కేసీఆర్ రైతు పాలనను కళ్లకు కట్టిన పార్టీ శ్రేణులు సంక్రాంతి వరకు కొనసాగనున్న రైతు బంధు సంబురాలు ఇండ్ల ముంగిళ్లలో మహిళలు.. పొలాల్లో రైతుల సంబురాలు ఊరూరా రైతు �