భారత్ మాల పరియోజన కింద హైదరాబాద్కు ఉత్తర భాగాన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) భూ సేకరణలో కదలిక వచ్చింది. ట్రిపుల్ ఆర్ నిర్మాణం కోసం అడుగులు పడ్డాయి. ఈ మేరకు అధి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి (వైఎల్ఎన్ఎస్) కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును జగిత్యాలలోని గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో విలీనం చేస్తున్నట్టు ఆ బ్యాంకు సీఈవో వనమా
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఉపఎన్నికలో పోలింగ్ శాతం తగ్గింది. 2021 మార్చిలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉప ఎన్నికలో 3.97శాతం తగ్గింది.
Yadadri dress code | తెలంగాణలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇకనుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించా�
Committed suicide | మూడు వారాల క్రితం అదృష్యమైన ఓ వివాహిత చెట్టుకు ఉరేసుకొని(Hanging) ఆత్మహత్య(Committed suicide) చేసుకున్న ఘటన ఆదివారం యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మ�
ఆన్లైన్ గేమ్ ఓ వ్యక్తి ప్రాణం మీదికి తెచ్చింది. గేమ్లో డబ్బులు పోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సెల్ఫీ వీడియో తీసి ఫోన్ స్విచ్ఛాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది. భువనగిరి మండలం రాయగిరి గ్రామంలోని సర్వే నంబర్ 259లో ఈ స్థలాన్ని కేటాయిస్తూ రెవెన్యూ శాఖ సోమవా�
తలసరి ఆదాయంలో యాదాద్రి భువనగిరి జిల్లా భేష్ అనిపించుకుంది. రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది. 2021-22 లెక్కల ప్రకారం తలసరి ఆదాయం రూ. 1,46,265 నమోదైంది.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల తహసీల్దార్ వీ శోభన్బాబును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్లోని సీసీఎల్ఏ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక శాఖ కళాకారులు నిర్వహించిన సమావేశంలో పాత కమిటీని రద్దు చేసి నూతన
కిడ్నీ బాధితుల బాధలు తీర్చేందుకు జిల్లాలో మొదటిసారిగా 2022లో ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి చొరవతో ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 1200 చదరపు
Maharastra Leaders | మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన రైతు సంఘం నాయకులు(Maharastra farmers Leaders ) యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు.
ప్రత్యేక ప్రణాళికలతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న సర్కార్ ఆ దిశగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో మౌలిక భాషా, గణిత సామర్థ్యాలను పెంచేలా ఈ విద్యా సంవత్సరం ‘తొలిమెట్టు’ కా