గిరిజనులు ఇండ్లకు, వ్యవసాయ భూముల్లోకి వెళ్లకుండా కొంతమంది దారిని కబ్జా చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని , వెంటనే హెలికాప్టర్ కొనిచ్చి తమను ఆదుకోవాలని ఎరుకల (ఎస్టీ) కుటుంబాలు, రైతులు సోమవారం ప్రజావా�
ఈ ఫొటోలోని రైతు పేరు దొండ నరసయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు. గతంలో ఎస్బీఐలో రూ.1.50 లక్షల రుణం తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ కాలేదు. ఇప్పటి వరకు రూ.45 వేల వడ్డీ పెరిగింది. అసలు, అప్పు కలిపి �
ఎస్వోటీ పోలీసుల అత్యుత్సాహంతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోద దవాఖాన ఐసీయూలో కోమాలో ఉన్నట్టు తెలిసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ వద్ద నిర్మించిన రిజర్వాయర్ కట్టను తవ్వి భారీ విద్యుత్తు లైన్లను నిర్మిస్తున్నారని, ఫలితంగా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి అయిలయ్య వచ్చారు.
అప్పుల బాధ భరించలేక ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలో యువరైతు, భువనగిరి జిల్లాలో కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
BB Nagar Dumping Yard | ఎయిమ్స్ బయో మెడికల్ వ్యర్ధాలను బీబీనగర్ గ్రామ జనావాసాల మధ్య డంపింగ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని ఆ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పిట్టల అశోక్ అన్నారు.ఈ మేరకు డంపింగ్ యార్డ్
Crop loss | రామన్నపేట మండలంలో భూగర్భ జలాలు అడగంటి ఎండిపోయిన వరి పంటను ప్రభుత్వ యంత్రాంగం, వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి ఎకరాకు 30 వేల రూపాయలు అందించి ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షు�
Primary Agricultural Cooperative Credit Society | ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ల పదవికాలం మరో 6 నెలలు పొడిగిస్తూ జిల్లా సహకార అధికారి ఎన్. శ్రీధర్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.
Collector Hanumantha Rao| జనని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ఫలితాలను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు విడుదల చేశారు.
రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే చూడలేక.. సాగు చేసిన దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక తీవ్ర మనస్తాపంతో ముగ్గురు రైతులు బలవ న్మరణానికి పాల్పడగా.. రుణమా�
Reporter | గుండాల , ఫిబ్రవరి 9 : గత పది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిపోర్టర్ మృతి చెందిన సంఘటన గుండాల మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రాచకొండ �