ఓ ఆగంతకుడి బ్లాక్మెయిల్కు భయపడిన ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి ఘనపూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది. ఇన్స్పెక్టర్ పరశు�
దేశానికే దిక్సూచిగా మారిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్నపళంగా విద్యాసంవత్సరం మధ్యలోనే కళాశాలను ఖాళీ చేయడంతో విద్యార్థుల భవ�
యాదాద్రి భువనగిరి జిల్లా తురపల్లి మండలం గోపాలపురంలో పా ఠశాల, బస్టాండ్, వాటర్ ట్యాంకుల నిర్మా ణం కోసం సేకరించిన భూమికి పరిహారం ఇవ్వకపోవడంపై సంబంధిత అధికారుల పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. భూ యజమాని
పోచంపల్లి.. ఇక్కత్ పట్టు చీరకు పెట్టింది పేరు. ఆ చీరలు ప్రత్యేకంగా పోచంపల్లిలోనే పుట్టాయని చెప్తుంటారు. చీరలకు చేతులతో రంగులు వేసే సంప్రదాయ పద్ధతినే ఇక్కత్ అని పిలుస్తుంటారు. చీరకు ఎకడ రంగు వేయాలో ముంద�
తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. సంస్థాన్నారాయణపురం మండ లం సర్వేల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కాటం రాములు గ�
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఉడకని అన్నం వడ్డించారు. దీంతో విద్యార్థులు తినలేక పడేసి పస్తులుండాల్సి వ చ్చింది.
మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. అభివృద్ధి పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చడంపై బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్షాల
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. మండల కేంద్రానికి 500 మీటర్ల దూరంలోనే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో కామకేళి బాగోతం బయటకు వచ్చింది. ఇటీవల ఘటన జరగ్గా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో శుక్రవారం చక్కర్లు కొట్టింది. భువనగిరి పట్టణానికి చెందిన ఓ మహ
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మజాల గ్రామంలో 13వ శతాబ్దం నాటి పొడవు జడ కలిగిన వీరుడి శిల్పాన్ని(ఎక్కటి శిల్పం) చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి కనుగొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో చరిత్ర పూర్వయుగం ఆనవాళ్లను, శాతవాహన కాలంనాటి పురా వస్తువులను గుర్తించారు. కొలనుపాకలోని పీతాంబరం వాగు ఒడ్డున ‘గుడిగడ్డ’గా పిలిచే మిట్టపల్లి భాసర్ వ్యవసాయ భూమిలో కొ�
యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఘోర అవమానం జరిగింది. ఓ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన�
పదుల ఎకరాలు ఉన్న సంపన్న రైతు కుటుంబం. ఇంటి నిండా వచ్చేపోయే జనం. సందడి వాతావరణం. కాలం చేసిన గాయం.. ఆ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. ఇలాంటి ఒడుదొడుకుల్లో ప్రస్థానం మొదలుపెట్టిన యాదాద్రి భువనగిరి జిల్లా రామన�
భూముల రిజిస్ట్రేషన్లకూ కరెంటు కష్టాలు తప్పడం లేదు. మండల కేంద్రాల్లో విపరీతంగా కోతలు ఉండటంతో జనం అవస్థలు పడుతున్నారు. ధరణిలో భూమి పట్టా చేయించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన క్రయ, విక్రయదార