యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావి గ్రామానికి చెందిన పెసరు అశోక్రెడ్డి (54) 3 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ప్రభుత్వ పెట్టుబడి సాయం వస్తుందన్న ఆశతో రూ.2 లక్షలు అప్పు తెచ్చాడు. పెట్టుబడి సాయం అందక అ
స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమవుతున్నది. అధికార యంత్రాంగం.. రాజకీయ పార్టీలు వారి పనుల్లో బిజీ అయ్యాయి. జిల్లాలో బ్యాలెట్ పేపర్ల ముద్రణ ఇప్పటికే పూర్తయింది. వార్డుల వారీగా ఓటరు జాబితా తయారు చేస్తు�
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెం, పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతున్న రసాయనిక పరిశ్రమలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని కెమిక్ లైఫ్సైన్స్ పరిశ్రమ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రసాయన వ్యర్థాలను బహిరంగంగా వదిలివేస్తున్నారని, ఎన్విరాన్మెంట్ కా�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అశాంతి, అలజడి నెలకొన్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాం�
ఓ ఆగంతకుడి బ్లాక్మెయిల్కు భయపడిన ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధి ఘనపూర్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది. ఇన్స్పెక్టర్ పరశు�
దేశానికే దిక్సూచిగా మారిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్నపళంగా విద్యాసంవత్సరం మధ్యలోనే కళాశాలను ఖాళీ చేయడంతో విద్యార్థుల భవ�
యాదాద్రి భువనగిరి జిల్లా తురపల్లి మండలం గోపాలపురంలో పా ఠశాల, బస్టాండ్, వాటర్ ట్యాంకుల నిర్మా ణం కోసం సేకరించిన భూమికి పరిహారం ఇవ్వకపోవడంపై సంబంధిత అధికారుల పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. భూ యజమాని
పోచంపల్లి.. ఇక్కత్ పట్టు చీరకు పెట్టింది పేరు. ఆ చీరలు ప్రత్యేకంగా పోచంపల్లిలోనే పుట్టాయని చెప్తుంటారు. చీరలకు చేతులతో రంగులు వేసే సంప్రదాయ పద్ధతినే ఇక్కత్ అని పిలుస్తుంటారు. చీరకు ఎకడ రంగు వేయాలో ముంద�
తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. సంస్థాన్నారాయణపురం మండ లం సర్వేల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కాటం రాములు గ�
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ఉడకని అన్నం వడ్డించారు. దీంతో విద్యార్థులు తినలేక పడేసి పస్తులుండాల్సి వ చ్చింది.
మూసీ పునర్జీవ ప్రాజెక్టుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. అభివృద్ధి పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చడంపై బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్షాల
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి. మండల కేంద్రానికి 500 మీటర్ల దూరంలోనే ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు.