కిడ్నీ బాధితుల బాధలు తీర్చేందుకు జిల్లాలో మొదటిసారిగా 2022లో ఆలేరులో డయాలసిస్ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి చొరవతో ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో 1200 చదరపు
Maharastra Leaders | మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన రైతు సంఘం నాయకులు(Maharastra farmers Leaders ) యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని గురువారం దర్శించుకున్నారు.
ప్రత్యేక ప్రణాళికలతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న సర్కార్ ఆ దిశగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో మౌలిక భాషా, గణిత సామర్థ్యాలను పెంచేలా ఈ విద్యా సంవత్సరం ‘తొలిమెట్టు’ కా
యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు పాల వ్యాపారులు కల్తీ పాలు తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ పాలతో ప్రజలకు తీవ్ర అనారోగ్యం కలుగుతుందని తెలిసినా అవి ఏ మాత్రం పట్టనట్లు తమ పని చేసుక
యాదాద్రి లక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి బారులుతీరిన భక్తులతో బాలాలయ సముదాయాలు, మొక్కు పూజలతో మండపాలు కిక్కిరిసిపోయాయి. వరుస సెలవులు కావడంతో ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చిన �
యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడానికి పలువురు దాతలు విరాళాలు అందించారు. వరంగల్కు చెందిన శ్రీరామ్ శామమూర్తి, సరస్వతి దంపతులు రూ. 1,00,166, భువనగిరికి చెందిన హైకోర్టు న�
యాదాద్రి: ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) బాలికల వసతిగృహం విద్యార్థినులకు ఆర్టీసీ డిపో అధికారులు బస్సు సౌకర్యం కల్పించారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో వసతిగృహం వద్ద ఆర్టీసీ బస్సును వసతిగృహం సంక్షేమ
భువనగిరి అర్బన్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే ప్రత్య�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు మంగళవారం రూ. 5,78,614 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 55,004, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 27,000, వేద ఆశీర్వచనం ద్వారా 1,548, నిత్య కైంకర్యాల ద్వా�
యాదాద్రి: యాదాద్రి కొండపైన భక్తుల నూతన క్యూ కాంప్లెక్స్ పక్కనే గల విష్ణు పుష్కరిణి చెంత ఉన్న క్షేత్ర పాలకుడు హనుమంతుడికి పంచామృతాలలో అభిషేకం, సింధూరం అలంకరణ చేపట్టారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేద మం�