సారంగాపూర్ మండలంలోని పెంబట్ల, లక్ష్మీదేవి పల్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మండల కోఆర్డినేటర్, జిల్లా విజిలెన్స్ అధికారి దేవేందర్ రెడ్డి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో చ
గ్రేటర్ వరంగల్ 45వ డివిజన్ కడిపికొండ లోనీ మసీదు వద్ద రూ. 20లక్షలు, గ్రేటర్ 64వ డివిజన్ పరిధిలోని మడికొండ వెస్ట్ సిటీలో రూ.20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వర్ధ
ప్రస్తుత ఆర్థిక సoవత్సరానికి ( 2025-26 ) సంబందించిన ఆస్తి పన్ను పెనాల్టీ లేకుండా చెల్లించడానికి జూన్ 30, 2025 వరకు మాత్రమే గడువు ఉన్నందున పన్నుచెల్లింపుదారులు త్వరపడాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు), కమిషనర్ (ఎ�
ప్రణాళికబద్దంగా పెద్దపల్లి పట్టణాభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మున్సిపల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కల�
జిల్లాను ఆదివారం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9గంటలైనా మంచు తెరలు తొలగిపోలేదు. సూర్యుడి జాడ కనిపించలేదు. దీంతో ఉదయం పనులకు వెళ్లే రైతులు, కూలీలు, కూరగాయల విక్రయదారులు అవస్థలు పడ్డారు.
రానున్న వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొనే దిశగా విద్యాశాఖ అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ బడులు, కాలేజీల్లో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. విద్యాసంస్థలు మళ్ల
ప్రతి పంచాయతీలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకం, పంచాయత్ అవ�
నగర ఔ టర్ రింగు రోడ్డుపై వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. పెరిగిన రద్దీకి అనుగుణంగా ఓఆర్ఆర్ చుట్టూ పలు చోట్ల విస్తరణ పనులు చేపట్టి మెరుగైన రవాణా సౌకర్యాల ను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంట�
తెలంగాణ పచ్చబడాలే.. చెట్లు లేక బోసిపోయిన పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం వెల్లివిరియాలే.. పరాయి పాలనలో నిర్జీవంగా మారిన అడవులకు పునరుజ్జీవం పోయాలే.. పర్యావరణ పరిరక్షణలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాల
మండల కేంద్రంలోని ఉపాధి హమీ పథకం పనులను పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ బృందంలో ప్రధానమంత్రి సలహాల మండలి చైర్మన్ అమన్జిత్సిన్హాతో పాటు బృందం సభ్యులు గ్రామంలోని వైకుంఠధా�
హైదరాబాద్ మహా నగరంలో వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా జలమండలి మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
కరీంనగర్ మా నేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి..నగరానికి అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాట
నూతన సచివాలయ నిర్మాణ పనులన్నింటినీ నెల రోజుల్లోగా పూర్తి చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులను, ఆ పనులు చేపట్టిన సంస్థను ఆదేశించారు