భారత్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ చెలరేగడంతో పది పరుగులకే ఆ జట్టు ఇద్దరు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ప్రస్తుతం
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భారీ ధర దక్కించుకున్న మన అమ్మాయిలు.. టీ20 ప్రపంచకప్లో కీలక పోరుకు సిద్ధమయ్యారు. మెగాటోర్నీ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసిన టీమ్ఇండియ
పొట్టి ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. పాకిస్థాన్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ అర్థ సెంచరీ(53 నాటౌట్) తో గెలిపించింది.
భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యస్తిక భాటియా (17) ఔట్ అయింది. ఫాతిమా సనా ఓవర్లో యస్తిక ఇచ్చిన క్యాచ్ను సాదియా ఇక్బాల్ అందుకుంది. దాంతో, 31 రన్స్ వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది.
మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత్తో జరుగుతున్న తొలి పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జవేరియా ఖాన్ 8 పరుగులు చేసి ఔట్ అయింది. ఐదు ఓవర్లు ముగిసే సరికి పాక్ వికెట్ నష్టానికి 31 రన్స్ చేసిం�
క్రీడ ఏదైనా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ మజానే వేరు. మహిళల టీ20 ప్రపంచకప్లో ఆదివారం ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్లో ముఖాముఖి తలపడనున్నాయి. ఐసీసీ టైటిల్ సాధనలో తడబడుతున్న భారత జట్టు ఈసారి ప్రపంచకప్�
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రెండేండ్లకోసారి నిర్వహిస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్నకు శుక్రవారం తెరలేవనుంది. కేప్టౌన్ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్లోశ్రీలంకతో ఆతిథ్య దక్షిణాఫ్రికా తలపడనుంది.
మహిళల టీ20 ప్రపంచకప్నకు ముందు బంగ్లాదేశ్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత భారత్ 5 వికెట్లకు 183 పరుగులు చేయగా సమాధానంగా బంగ్లాదేశ్ 8 వికెట్లకు 131 పరుగులే
మహిళల క్రికెట్కు ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ వంటి బోర్డులు మహిళా క్రికటె్పై మరింత ఫోకస్ పెడుతున్నాయి. తాజాగా ఐసీసీ వార్షిక మీటింగ్లో 2024 నుంచి 2027 మధ్య మహిళల క్రికెట