మహిళల టీ20 ప్రపంచకప్నకు ముందు బంగ్లాదేశ్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత భారత్ 5 వికెట్లకు 183 పరుగులు చేయగా సమాధానంగా బంగ్లాదేశ్ 8 వికెట్లకు 131 పరుగులే
మహిళల క్రికెట్కు ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ వంటి బోర్డులు మహిళా క్రికటె్పై మరింత ఫోకస్ పెడుతున్నాయి. తాజాగా ఐసీసీ వార్షిక మీటింగ్లో 2024 నుంచి 2027 మధ్య మహిళల క్రికెట