దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి మరో అడుగు దూరంలో ఉంది. రెండు గ్రూపుల నుంచి సెమీఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. మొదటి ఫైనల్లో ఫిబ్రవరి 23న భారత్, ఆస్ట్రేలియా జట�
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటారు. భారత ఓపెనర్ స్మృతి మంధాన (755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ(613 పాయింట్లు) పదో స్థానం దక్కించుకుంది. బౌలింగ్
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ వేటలో భారత్ మరో అడుగు ముందుకేసింది. హర్మన్ప్రీత్కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై ఐదు పరుగుల తేడాతో(డక్వర్త్ లూయ�
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టీ20 ఫార్మాట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పొట్టి క్రికెట్లో 150 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా ఆమె గుర్తింపు సాధించింది. రోహ�
156 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. మొదటి బంతికే అమీ హంటర్ రనౌట్ అయింది. జెమీమా రోడ్రిగ్స్ త్రో చేయడంతో వికెట్ కీపర్ రీచా ఘోష్ వికెట్లను గిరాటేసింది. రేణ�
మహిళల టీ20 ప్రపంచకప్లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. గత రెండు మ్యాచ్ల్లో నెగ్గిన హర్మన్ప్రీత్ కౌర్ బృందం శనివారం ఇంగ్లండ్తో జరిగిన పోరులో 11 పరుగుల తేడాతో ఓడింది.
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్లో భారత పేసర్ రేణుకా సింగ్ రికార్డు క్రియేట్ చేసింది. . పొట్టి ప్రపంచకప్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన టీమిండియా బౌలర్గా రిక�
భారీ టార్గెట్ ఛేదనలో టీమిండియా పెద్ద వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (8) ఔట్ అయింది. బెల్ ఓవర్లో క్యాథెరిన్ సీవర్ బ్రంట్ క్యాచ్ పట్టడంతో షఫాలీ వెనుదిరిగింది. ఏడు ఓవర్లు మగిసే సర�