Bangladesh Protests | బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న అమరవీరుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం కోటా ఇవ్వాలని ప్రతిపాదిస్తున్న షేక్ హసీనా ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనబాటపట్టడంతో ఆ దే
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2024 షెడ్యూల్, గ్రూఫ్ ఫిక్చర్స్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆదివారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 దాకా బంగ్లాదేశ్లోని షేర్ ఎ బంగ్ల�
IND vs PAK | అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న దాయాదుల మధ్య అహ్మ�
ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మేగ్ లానింగ్ ప్రపంచ క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దిగ్గజ కెప్టెన్లు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), మహేంద్ర సింగ్ ధోనీ (భారత్)లను ఆమె దాటేసింది. అ�
Australia | ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా జట్టు రికార్డు స్థాయిలో ఆరోసారి మహిళల టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకుంది. టోర్నీలో అపజయమన్నదే ఎరుగని ఆసీస్.. ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో 19 పరుగుల తేడాతో ఆత�
సెమీఫైనల్లో భారత ఓటమికి ప్రయత్న లోపమే కారణమని ఆస్ట్రేలియా కీపర్-బ్యాటర్ అలిస్సా హీలీ వ్యాఖ్యానించింది. మహిళల టి20 ప్రపంచకప్ సెమీస్లో భారత జట్టు అయిదు పరుగుల తేడాతో ఓడిన అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీ�
Harmanpreet Kaur | మహిళల టీ20 వరల్డ్ కప్ (Women's T20 World Cup)లో టీమిండియా (Team India) ఆస్ట్రేలియాపై ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) అభిమానులకు భావోద్వేగ సందేశా�
IND vs AUS | భారీ ఆశలతో ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత మహిళల జట్టు.. అసలు సిసలు పోటీకి సిద్ధమైంది. గత కొన్నాళ్లుగా కొరుకుడుపడని కొయ్యలా మారిన ఆస్ట్రేలియాతో మన అమ్మాయిలు గురువారం తొలి సెమీఫైనల్లో తలపడనున్నారు.
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ తుది అంకానికి మరో అడుగు దూరంలో ఉంది. రెండు గ్రూపుల నుంచి సెమీఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. మొదటి ఫైనల్లో ఫిబ్రవరి 23న భారత్, ఆస్ట్రేలియా జట�
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటారు. భారత ఓపెనర్ స్మృతి మంధాన (755 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచింది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ(613 పాయింట్లు) పదో స్థానం దక్కించుకుంది. బౌలింగ్
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ వేటలో భారత్ మరో అడుగు ముందుకేసింది. హర్మన్ప్రీత్కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై ఐదు పరుగుల తేడాతో(డక్వర్త్ లూయ�
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టీ20 ఫార్మాట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పొట్టి క్రికెట్లో 150 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా ఆమె గుర్తింపు సాధించింది. రోహ�
156 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. మొదటి బంతికే అమీ హంటర్ రనౌట్ అయింది. జెమీమా రోడ్రిగ్స్ త్రో చేయడంతో వికెట్ కీపర్ రీచా ఘోష్ వికెట్లను గిరాటేసింది. రేణ�