మహిళల టీ20 ప్రపంచకప్ వేటను భారత్ ఓటమితో ప్రారంభించింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమ్ఇండియాకు బ్యాటింగ్ వైఫల్యంతో న్యూజిలాండ్ చేతిలో పరాభవం తప్పలేదు. కివీస్ నిర్దేశించిన 161 పరుగుల మ�
రెండేండ్ల క్రితం తమ సొంతగడ్డపై జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా.. 2024 ఎడిషన్ను విజయంతో ఆరంభించింది. శుక్రవారం దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గ్రూప్-బీల
మూడు నెలల క్రితం యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా ముగిసిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ అభిమానులను మరోసారి అలరించేందుకు మరో టీ20 విందు సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 3) నుంచి యూనైటెడ్ అరబ్
మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భారత్ వరుస విజయాలతో అదరగొడుతున్నది. ఇప్పటికే వెస్టిండీస్పై విజయం సాధించిన టీమ్ఇండియా..మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మరో వామప్లో28 పరుగుల తేడాతో గెలిచింది.
బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి కారణంగా యూఏఈలో నిర్వహించతలపెట్టిన మహిళల టీ20 ప్రపంచకప్-2024 సవరించిన షెడ్యూల్ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 దాకా దుబాయ్, షార్జా వేదికలుగా జరగుబోయే ఈ మె
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ వేదిక బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారింది. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాలో జరుగాల్సి�
ప్రపంచకప్ నిర్వహణకు భారత్ విముఖత తెలపడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మిగతా ఆప్షన్లపై దృష్టి సారించింది. వరల్డ్ కప్ను నిర్వహించేందుకు ఎడారి దేశం యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తో
ఈ ఏడాది అక్టోబర్లో బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సి ఉన్న మహిళల టీ20 ప్రపంచకప్ను భారత్కు తరలించాలన్న విజ్ఞప్తిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తిరస్కరించిందట.
Women's T20 WC | ఈ ఏడాది బంగ్లాదేశ్ వేదికగా వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉన్నది. ప్రస్తుతం ఆ దేశంలో రాజకీయ అస్థిరత నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భద్రతా పరమైన ఆందోళనల కారణంగా టోర్నీ ఆ దేశంల�
Bangladesh Protests | బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న అమరవీరుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం కోటా ఇవ్వాలని ప్రతిపాదిస్తున్న షేక్ హసీనా ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనబాటపట్టడంతో ఆ దే
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2024 షెడ్యూల్, గ్రూఫ్ ఫిక్చర్స్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆదివారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 దాకా బంగ్లాదేశ్లోని షేర్ ఎ బంగ్ల�
IND vs PAK | అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న దాయాదుల మధ్య అహ్మ�
ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ మేగ్ లానింగ్ ప్రపంచ క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దిగ్గజ కెప్టెన్లు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), మహేంద్ర సింగ్ ధోనీ (భారత్)లను ఆమె దాటేసింది. అ�