ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు సమిష్టి ప్రదర్శనతో కదం తొక్కింది. కీలకమైన సెమీస్ రేసులో నిలువాలంటే భారీ విజయం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో టీమ్ఇండియా జూలు విదిల్చింది. నాయక ద్వయం హర్మ
IND vs SL | ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో బుధవారం మరో కీలక పోరుకు తెరలేవనుంది. సంక్లిష్టంగా ఉన్న సెమీస్ అవకాశాలను దాటుకుని రేసులో నిలవాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్కు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైం
AUS vs NZ | మహిళల టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆసీస్ 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది.
ఐసీసీ ఈవెంట్స్లో పాకిస్థాన్పై ఘనమైన రికార్డు కలిగిన భారత మహిళల క్రికెట్ జట్టు.. దాయాదుల పోరులో మరోసారి పైచేయి సాధించింది. యూఏఈలో జరుగుతున్న పొట్టి ప్రపంచకప్ను ఓటమితో మొదలుపెట్టిన హర్మన్ప్రీత్ కౌ
మహిళల టీ20 ప్రపంచకప్ వేటను భారత్ ఓటమితో ప్రారంభించింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమ్ఇండియాకు బ్యాటింగ్ వైఫల్యంతో న్యూజిలాండ్ చేతిలో పరాభవం తప్పలేదు. కివీస్ నిర్దేశించిన 161 పరుగుల మ�
రెండేండ్ల క్రితం తమ సొంతగడ్డపై జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా.. 2024 ఎడిషన్ను విజయంతో ఆరంభించింది. శుక్రవారం దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గ్రూప్-బీల
మూడు నెలల క్రితం యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా ముగిసిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ అభిమానులను మరోసారి అలరించేందుకు మరో టీ20 విందు సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 3) నుంచి యూనైటెడ్ అరబ్
మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భారత్ వరుస విజయాలతో అదరగొడుతున్నది. ఇప్పటికే వెస్టిండీస్పై విజయం సాధించిన టీమ్ఇండియా..మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మరో వామప్లో28 పరుగుల తేడాతో గెలిచింది.
బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి కారణంగా యూఏఈలో నిర్వహించతలపెట్టిన మహిళల టీ20 ప్రపంచకప్-2024 సవరించిన షెడ్యూల్ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 దాకా దుబాయ్, షార్జా వేదికలుగా జరగుబోయే ఈ మె
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ వేదిక బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారింది. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు బంగ్లాలో జరుగాల్సి�
ప్రపంచకప్ నిర్వహణకు భారత్ విముఖత తెలపడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మిగతా ఆప్షన్లపై దృష్టి సారించింది. వరల్డ్ కప్ను నిర్వహించేందుకు ఎడారి దేశం యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తో
ఈ ఏడాది అక్టోబర్లో బంగ్లాదేశ్ వేదికగా జరగాల్సి ఉన్న మహిళల టీ20 ప్రపంచకప్ను భారత్కు తరలించాలన్న విజ్ఞప్తిని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తిరస్కరించిందట.
Women's T20 WC | ఈ ఏడాది బంగ్లాదేశ్ వేదికగా వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉన్నది. ప్రస్తుతం ఆ దేశంలో రాజకీయ అస్థిరత నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భద్రతా పరమైన ఆందోళనల కారణంగా టోర్నీ ఆ దేశంల�