వచ్చే ఏడాది భారత్ మరో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. మహిళల అంధుల టీ20 ప్రపంచకప్-2025 భారత్లో జరుగనుంది. ఈ మేరకు ప్రపంచ అంధుల క్రికెట్ సమాఖ్య (డబ్ల్యూబీసీసీ) మంగళవారం ముల్తాన్లో జర
మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ టీమ్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ చోటు దక్కించుకుంది. మెగాటోర్నీలో సత్తాచాటిన ప్లేయర్ల సమాహారంతో ఐసీసీ జట్టును ఎంపిక చేసింది. టీమ్ఇండియా లీగ్ దశలోనే నిష్క్రమించ
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న ప్రపంచకప్ టోర్నీని ఎలాగైనా ముద్దాడాలన్న పట్టుదలతో ఉన్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఆదివారం టైటిల్ �
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ సెమీస్కు దూసుకెళ్లింది. సోమవారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా తర్వాత సెమీస్
మహిళల టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్బంగ్లాను చిత్తుగా ఓడించింది. గురువారం జరిగిన మ్యాచ్లో విండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచి గ్రూపు-బిలో టాప్లోకి దూసుకొచ్చింది. బంగ్లా నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు సమిష్టి ప్రదర్శనతో కదం తొక్కింది. కీలకమైన సెమీస్ రేసులో నిలువాలంటే భారీ విజయం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో టీమ్ఇండియా జూలు విదిల్చింది. నాయక ద్వయం హర్మ
IND vs SL | ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో బుధవారం మరో కీలక పోరుకు తెరలేవనుంది. సంక్లిష్టంగా ఉన్న సెమీస్ అవకాశాలను దాటుకుని రేసులో నిలవాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్కు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైం
AUS vs NZ | మహిళల టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుస విజయాల జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్లో ఆసీస్ 60 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది.
ఐసీసీ ఈవెంట్స్లో పాకిస్థాన్పై ఘనమైన రికార్డు కలిగిన భారత మహిళల క్రికెట్ జట్టు.. దాయాదుల పోరులో మరోసారి పైచేయి సాధించింది. యూఏఈలో జరుగుతున్న పొట్టి ప్రపంచకప్ను ఓటమితో మొదలుపెట్టిన హర్మన్ప్రీత్ కౌ
మహిళల టీ20 ప్రపంచకప్ వేటను భారత్ ఓటమితో ప్రారంభించింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన టీమ్ఇండియాకు బ్యాటింగ్ వైఫల్యంతో న్యూజిలాండ్ చేతిలో పరాభవం తప్పలేదు. కివీస్ నిర్దేశించిన 161 పరుగుల మ�
రెండేండ్ల క్రితం తమ సొంతగడ్డపై జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన దక్షిణాఫ్రికా.. 2024 ఎడిషన్ను విజయంతో ఆరంభించింది. శుక్రవారం దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గ్రూప్-బీల
మూడు నెలల క్రితం యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా ముగిసిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ అభిమానులను మరోసారి అలరించేందుకు మరో టీ20 విందు సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 3) నుంచి యూనైటెడ్ అరబ్
మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భారత్ వరుస విజయాలతో అదరగొడుతున్నది. ఇప్పటికే వెస్టిండీస్పై విజయం సాధించిన టీమ్ఇండియా..మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మరో వామప్లో28 పరుగుల తేడాతో గెలిచింది.