సొంతగడ్డపై మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం అర్ధరాత్రి ముగిసిన మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్ 40 రన్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
మహిళల టీ20 ప్రపంచకప్లో భారత అమ్మాయిల కథ ముగిసింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పోరులో టీమిండియా.. 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడి గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. భారత్ నిర్దేశించిన 171 పరుగు�
Aus vs Ind | ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్ బెర్త్ కోసం భారత మహిళల జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. లండన్ వేదికగా ఆదివారం జరగనున్న గ్రూప్-ఏ చివరి మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్, ఆరు సార్లు �
మహిళల టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే భారీ విజయం అవసరమైన వేళ ఉమెన్ ఇన్ బ్లూ సత్తాచాటింది. గురువారం ఓల్డ్ ట్రాఫర్డ్ (మాంచెస్టర్) వేదికగా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను 5 వికెట్ల తేడ
మహిళల టీ20 వరల్డ్ కప్లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న టీమిండియా హ్యాట్రిక్పై గురి పెట్టింది. ఆదివారం జరిగే గ్రూప్-ఏ పోరులో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్.. బలమైన దక్షిణాఫ్రికాతో తలపడను
మహిళల టీ20 ప్రపంచకప్ తొలి పోరులో దాయాది పాకిస్థాన్ భరతం పట్టిన భారత్ మలి మ్యాచ్లో చిన్న జట్టు నెదర్లాండ్స్ను ్తచిత్తుగా ఓడించింది. బుధవారం ఏకపక్షంగా సాగిన లీగ్ పోరులో95 పరుగుల తేడాతో డచ్పై భారీ విజ
మహిళల టీ20 ప్రపంచకప్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధమైంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ ఆదివారం జరిగే తమ తొలి పోరులో చిరకాల ప్రత�
మరో రెండు నెలల్లో మొదలుకానున్న మహిళల టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్కు వరుసగా రెండో పరాభవం ఎదురైంది.
ఇంగ్లండ్ వేదికగా జూన్లో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో ప్రైజ్మనీ ప్రకటించింది. గత ఎడిషన్కు పది శాతం ఎక్కువ మొత్తాన్ని జత చేస్తూ రికార్డు స్థాయిలో రూ.82 కోట్లుగా నిర్ణయ�
Womens T20 World Cup: జూన్లో జరిగే మహిళల టీ20 వరల్డ్కప్ కోసం రికార్డు ప్రైజ్మనీ ప్రకటించింది ఐసీసీ. జరగనున్నది. దీని కోసం ఇవాళ ఐసీసీ ప్రైజ్మనీ ప్రకటించింది. రెండు నెలల పాటు ఇంగ్లండ్, వేల్స్లో �
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తర్వాత భారత మహిళల జట్టు ఆడిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ సేన.. కంగారూలతో సిడ్నీలో వర్షం అంతరాయం కల్గించిన తొలి
అమ్మాయిలు అద్భుతం చేశారు! మనసు పెట్టి ఆడితే సాధించలేనిది ఏది లేదని చేతల్లో చూపెట్టారు. తాము ఎవరికి తీసిపోమన్న రీతిలో అరంగేట్రం అంధుల టీ20 క్రికెట్ ప్రపంచకప్లో కొత్త చరిత్ర లిఖించారు.
వచ్చే ఏడాది భారత్ మరో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. మహిళల అంధుల టీ20 ప్రపంచకప్-2025 భారత్లో జరుగనుంది. ఈ మేరకు ప్రపంచ అంధుల క్రికెట్ సమాఖ్య (డబ్ల్యూబీసీసీ) మంగళవారం ముల్తాన్లో జర