మహిళల టీ20 ప్రపంచకప్ తొలి పోరులో దాయాది పాకిస్థాన్ భరతం పట్టిన భారత్ మలి మ్యాచ్లో చిన్న జట్టు నెదర్లాండ్స్ను ్తచిత్తుగా ఓడించింది. బుధవారం ఏకపక్షంగా సాగిన లీగ్ పోరులో95 పరుగుల తేడాతో డచ్పై భారీ విజ
మహిళల టీ20 ప్రపంచకప్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరుకు సర్వం సిద్ధమైంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ ఆదివారం జరిగే తమ తొలి పోరులో చిరకాల ప్రత�
మరో రెండు నెలల్లో మొదలుకానున్న మహిళల టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్కు వరుసగా రెండో పరాభవం ఎదురైంది.
ఇంగ్లండ్ వేదికగా జూన్లో జరిగే మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో ప్రైజ్మనీ ప్రకటించింది. గత ఎడిషన్కు పది శాతం ఎక్కువ మొత్తాన్ని జత చేస్తూ రికార్డు స్థాయిలో రూ.82 కోట్లుగా నిర్ణయ�
Womens T20 World Cup: జూన్లో జరిగే మహిళల టీ20 వరల్డ్కప్ కోసం రికార్డు ప్రైజ్మనీ ప్రకటించింది ఐసీసీ. జరగనున్నది. దీని కోసం ఇవాళ ఐసీసీ ప్రైజ్మనీ ప్రకటించింది. రెండు నెలల పాటు ఇంగ్లండ్, వేల్స్లో �
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తర్వాత భారత మహిళల జట్టు ఆడిన తొలి మ్యాచ్లోనే సత్తాచాటింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న హర్మన్ప్రీత్ కౌర్ సేన.. కంగారూలతో సిడ్నీలో వర్షం అంతరాయం కల్గించిన తొలి
అమ్మాయిలు అద్భుతం చేశారు! మనసు పెట్టి ఆడితే సాధించలేనిది ఏది లేదని చేతల్లో చూపెట్టారు. తాము ఎవరికి తీసిపోమన్న రీతిలో అరంగేట్రం అంధుల టీ20 క్రికెట్ ప్రపంచకప్లో కొత్త చరిత్ర లిఖించారు.
వచ్చే ఏడాది భారత్ మరో ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతోంది. మహిళల అంధుల టీ20 ప్రపంచకప్-2025 భారత్లో జరుగనుంది. ఈ మేరకు ప్రపంచ అంధుల క్రికెట్ సమాఖ్య (డబ్ల్యూబీసీసీ) మంగళవారం ముల్తాన్లో జర
మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ టీమ్లో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ చోటు దక్కించుకుంది. మెగాటోర్నీలో సత్తాచాటిన ప్లేయర్ల సమాహారంతో ఐసీసీ జట్టును ఎంపిక చేసింది. టీమ్ఇండియా లీగ్ దశలోనే నిష్క్రమించ
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న ప్రపంచకప్ టోర్నీని ఎలాగైనా ముద్దాడాలన్న పట్టుదలతో ఉన్న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఆదివారం టైటిల్ �
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ సెమీస్కు దూసుకెళ్లింది. సోమవారం దుబాయ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 54 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్-ఏ నుంచి ఆస్ట్రేలియా తర్వాత సెమీస్
మహిళల టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్బంగ్లాను చిత్తుగా ఓడించింది. గురువారం జరిగిన మ్యాచ్లో విండీస్ 8 వికెట్ల తేడాతో గెలిచి గ్రూపు-బిలో టాప్లోకి దూసుకొచ్చింది. బంగ్లా నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని