లండన్ : తాను చెత్తబుట్టలో పడవేద్దామనుకున్న ఉంగరం రూ 20 కోట్ల విలువైన 34 క్యారెట్ల డైమండ్ రింగ్ అని గుర్తించిన ఓ బ్రిటన్ మహిళ కంగుతింది. కొన్నేండ్ల కిందట ఈ రింగ్ను కొనుగోలు చేసిన మహిళ (70)కు అప్పట�
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిహైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): సమాజంలో మహిళలపై వివక్ష చూపే, దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ప�
అహ్మదాబాద్ : భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళను మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయం చేసుకుని ఆపై పెండ్లి పేరుతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం గుజరాత్లో వెలుగుచూసింది. సెప్టెంబర్
బ్రెయిన్ డెడ్ మహిళకు శస్త్ర చికిత్స మూడు రోజుల పాటు పరిశీలన విజయవంతం.. పనితీరు సాధారణం అమెరికా వైద్యుల వినూత్న ప్రయోగం న్యూయార్క్, అక్టోబర్ 20: మూత్రపిండాల మార్పిడి చికిత్సలో అమెరికా వైద్యులు వినూత్న
ముంబై : మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. వెయిట్రెస్గా పనిచేసే 26 ఏండ్ల మహిళపై కారులో నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు �
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి
ఈ వ్యాధి తత్వమే అంత. లక్షణాలు కనబడవు. నొప్పి బాధించదు. రుగ్మత మాత్రం చాపకింద నీరులా, సరిహద్దు శత్రువులా ఎముకలను ఆక్రమించుకుంటూ ముందుకు సాగుతుంది. ఆస్టియోపొరాసిస్ను అధిగమించాలంటే ఒకటే దారి. బాల్యం నుంచీ �
నా వయసు 24 ఏండ్లు. కొన్నినెలల క్రితమే పెండ్లయింది. అయితే, పెండ్లికి ముందు నుంచీ కూడా నెలసరి సమయంలో చికాకు, కోపం, ఆందోళన తదితర మానసిక సమస్యలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. కాకపోతే అరిచినా, కోప్పడినా పుట్టింట్ల�
అహ్మదాబాద్ : తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడి సాయంతో కడతేర్చిన భార్య ఉదంతం గుజరాత్లో ఆలస్యంగా వెలుగుచూసింది. భర్తను చంపి ఆపై అతడు గుండెపోటుతో మరణించాడని నమ్మబలికింద�
భైంసాటౌన్ : వృద్ధాప్యంలో తోడు కోసం ఒకరు.. భర్తను కోల్పోయి పాప కోసం ఇంకొకరు వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వీరి మధ్య వయస్సు భారీగా తేడా ఉన్నప్పటికీ కలిసి జీవనం సాగించటానికి ముందుకు వచ్చి ఒక్కటయ్యారు మ
గువహటి : అసోంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బొంగైగావ్ జిల్లాలో రెండేండ్లుగా నలుగురు వ్యక్తులు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలా
ఇంటి దగ్గర ఉండే సాక్ష్యం చెప్పొచ్చు దేశంలో తొలిసారిగా తెలంగాణ, ఉత్తరాఖండ్లో మొబైల్ కోర్టులు న్యూఢిల్లీ, అక్టోబర్ 10: మహిళలు, పిల్లలు, వృద్ధులు కోర్టులకు వచ్చి సాక్ష్యం చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడ�