గోల్డ్కోస్ట్: టాపార్డర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. వన్డే సిరీస్ కోల్పోయి.. ఏకైక టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత్.. �
యూపీ ఠాణాలో మహిళ ఆత్మహత్య లక్నో, అక్టోబర్ 9: ఉత్తరప్రదేశ్లో ఓ మహిళా బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్నది. తనపై లైంగికదాడి జరిగిందని ఆమె ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోవడంతో క్షోభకు గ�
మధ్యప్రదేశ్లో దారుణంభోపాల్: చేతబడి చేస్తున్నదన్న అనుమానంతో నలుగురు వ్యక్తులు ఓ మహిళను దుస్తులు చించేసి దారుణంగా కొట్టారు. తర్వాత నగ్నంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. అడ్డొచ్చిన కొందరు గ్రామస్థులపైనా దా�
బెంగళూర్ : లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను ఓ వ్యక్తి సజీవ దహనం చేసిన ఘటన కర్నాటకలోని యాద్గిర్ జిల్లాలో వెలుగుచూసింది. సర్పూర్ తాలూకాలో జరిగిన ఈ ఘటనలో నిందితుడిని గంగప్ప బసప్పగ
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 143/4 డే అండ్ నైట్ టెస్టు గోల్డ్కోస్ట్: తొలిసారి డే అండ్ నైట్ టెస్టు ఆడుతున్న భారత మహిళల జట్టు.. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన సెంచరీకి
చెన్నై : భర్త నుంచి విడిపోయి మరొకరిని పెండ్లి చేసుకునేందుకు సిద్ధపడిన మహిళ అడ్డుగా ఉన్న తన తొమ్మిది నెలల కూతురిని అమ్మేసిన ఘటన తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో వెలుగుచూసింది. కూతురు ఉంటే ప�
డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ పెద్దశంకరంపేట : పరిశ్రమలు స్థాపించేందుకు మహిళలు ముందుకు రావాలని డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్ అన్నారు. బుధవారం స్థానిక స్త్రీ శక్తి కార్యాలయంలో 13వ మహిళా సమైక్య వార్షికోత్సవ సమావే�
నా వయసు 38 ఏండ్లు. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవు. కానీ, గత రెండునెలలుగా మూత్రానికి వెళ్లినప్పుడల్లా మంటగా ఉంటున్నది. ఆ హింస భరించలేక పోతున్నాను. అప్పుడప్పుడు నురగలా కూడా వస్తున్నది. మొదట్లో వేడివల్ల ఇలా అవుతు
న్యాయవ్యవస్థలో 50% రిజర్వేషన్కై పోరాడండి నిస్సహాయతతో కాక ఆగ్రహంతో గొంతెత్తండి మీ డిమాండ్కు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది రిజర్వేషన్లు దయతో ఇచ్చేది కాదు.. అవి మీ హక్కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్ట�
ముంబై : పార్టీ కార్యాలయంలో మహిళను లైంగికంగా వేధించిన బీజేపీ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది కాషాయ పార్టీలో చేరేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని బాధితుర�
అహ్మదాబాద్ : మహిళపై లైంగిక దాడికి పాల్పడి ఆమె ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తామని బెదిరించిన ముగ్గురు వ్యక్తులను గుజరాత్ పోలీసులు ఆదివారం ఆనంద్లో అరెస్ట్ చేశారు. నిందితుల�
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షల్లో మహిళలకు అనుమతి కల్పించాలని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్డీఏ పరీక్షల్లో వచ్చే ఏడాది నుంచి మహిళలకు ఛాన్సు ఇవ్వా�
ప్రతి ఇంటికి మస్త్ ఇమ్మతయితుండు.. ఇదీ.. కేసీఆర్ పాలనపై ఓ పేదరాలి మాట హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానలో అసక్తికర చర్చ (కుకుట్లపల్లి రాకేశ్)అది.. హైదరాబాద్ శివారు వనస్థలిపురంలోని సుష్మా థియేటర్ సమీపంలో