న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) గురుగ్రాంకు చెందిన 23 ఏండ్ల మహిళపై రాజస్ధాన్లోని దౌసా జిల్లాలో నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. తన ఫ్రెండ్ను కలిసేందుకు జైప�
ఏటూరునాగారం : ఔత్సాహికులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దడమే ఐటీడీఏ లక్ష్యమని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. మండల కేంద్రంలోని యూత్ట్రైనింగ్ సెంటర్లో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని మహి�
లండన్ : తాను చెత్తబుట్టలో పడవేద్దామనుకున్న ఉంగరం రూ 20 కోట్ల విలువైన 34 క్యారెట్ల డైమండ్ రింగ్ అని గుర్తించిన ఓ బ్రిటన్ మహిళ కంగుతింది. కొన్నేండ్ల కిందట ఈ రింగ్ను కొనుగోలు చేసిన మహిళ (70)కు అప్పట�
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డిహైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): సమాజంలో మహిళలపై వివక్ష చూపే, దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ప�
అహ్మదాబాద్ : భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళను మ్యాట్రిమోనియల్ సైట్లో పరిచయం చేసుకుని ఆపై పెండ్లి పేరుతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం గుజరాత్లో వెలుగుచూసింది. సెప్టెంబర్
బ్రెయిన్ డెడ్ మహిళకు శస్త్ర చికిత్స మూడు రోజుల పాటు పరిశీలన విజయవంతం.. పనితీరు సాధారణం అమెరికా వైద్యుల వినూత్న ప్రయోగం న్యూయార్క్, అక్టోబర్ 20: మూత్రపిండాల మార్పిడి చికిత్సలో అమెరికా వైద్యులు వినూత్న