బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో వరకట్న దాహానికి మహిళలు వరుసగా బలైపోతున్నారు. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం, అమ్రోహా జిల్లాలో 23 ఏండ్ల వివాహిత గుల్ఫిజతో ఆమె అత్తింటివారు ఈ నెల 11న బలవంతంగా యాసిడ్ �
Meghalaya murder | మేఘాలయ (Meghalaya) లోని ఉత్తరఖాసీ కొండల్లో మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని ఇండోర్ (Indore) నగరానికి చెందిన వ్యాపారి రాజారఘువంశీ (Raja Raghuvanshi) హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
Vikarabad | అక్కను బాగా చూసుకోవడం లేదనే కారణంతో బావపై దాడికి పాల్పడగా అడ్డుగా వచ్చిన అతడి తల్లిని కొట్టడంతో మహిళ చనిపోగా, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
Woman Murder | ఖిలా వరంగల్ మండలం గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్తంభంపల్లి గ్రామంలో పోచన స్వరూప (65) అనే వృద్ధురాలిని ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.
Woman Murder | మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోరం జరిగింది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను చూసి స్థానికులు షాక్ అయ్యారు.
తన లైంగిక కోరికను తీర్చుకున్నాక డబ్బులు అడిగిన మహిళను బండరాయితో తలపై బాది..ఆపై పొట్రోల్ పోసి తగులపెట్టి పరారయ్యాడు. సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట�
Crime news | ఆమె పెళ్లికి ఒత్తిడి చేయడంతో కొట్టి చంపాడు. మృతదేహాన్ని (Dead body) సూట్కేసులో పెట్టి, నిర్మానుష్య ప్రదేశంలో పడేసి, డీజిల్ పోసి నిప్పటించాడు.
ఇంట్లో గొడవలతో తండ్రిని చితకబాదుతున్న ఓ వ్యక్తి.. ఎదురుగా కనిపించిన ఓ మహిళపై దాడికి పాల్పడ్డాడు. పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఆమెను దారుణంగా హతమార్చాడు.
నల్లగండ్ల లక్ష్మీ విహార్ ఫేజ్ -1లో మహిళ గొంతు కోసి హత్యకు పాల్పడిన నిందితుడిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ పాలవెల్లి శనివారం వివరాలు వెల్లడించారు.
దుండిగల్ పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. సుమారు 45 ఏండ్ల వయసున్న ఓ మహిళను హత్య చేసి, నీటి సంప్లో పడేశారు. ఈ దారుణానికి కన్న కొడుకే ఒడిగట్టాడా..! ఇతరులెవరైనా చేశారా..! అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న�