Assam | కుమార్తెకు పిల్లలు కలగలేదని.. ఓ తల్లిని చంపి, ఆమె పది నెలల పసికందును కిడ్నాప్ చేశారు. ఈ ఘటన అసోంలోని చారాయిడియో జిల్లాలో సోమవారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
Crime news | కర్ణాటకలోని దేవనగెరె జిల్లాలో దారుణం జరిగింది. పెండ్లికి ఒప్పుకోలేదని ఓ యువకుడు తన ప్రియురాలిని అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. పట్టపగలు నడిరోడ్డుపై
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఏడేండ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళను గుట్టుచప్పుడు కాకుండా హతమార్చి ఇంటికి తాళం పెట్టాడు. ఆ తర్వాత
Crime news | ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ నగరంలో దారుణం జరిగింది. తనపై కుక్క మొరిగిందని భారత్కు చెందిన ఓ వ్యక్తి ఆ కుక్క యజమానురాలిని దారుణంగా హత్యచేశాడు. 2018లో జరిగిన
మహబూబ్నగర్ : బంగారు, వెండి ఆభరణాలకోసం అమాయక మహిళను మాయమాటలతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి 27 మంది మహిళలను హతమార్చిన నరహంతకుడికి గద్వాల మూడవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జీవితఖైదు వి�
ముంబై : ఉదయం అల్పాహారం నిమిత్తం ఓ మహిళ కిచిడి వండింది. అయితే అందులో కాస్త ఉప్పు ఎక్కువైంది. అల్పాహారంలో ఉప్పు ఎక్కువైందని ఆగ్రహంతో ఉన్న భర్త.. భార్యను చంపేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర థానే జిల్లా�
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళను కిరాతకంగా హత్య చేశారు హంతకులు. అవుకు శివారులోని కొత్త కాలువ సమీపంలో నివసిస్తున్న సుమలత దారుణ హత్యకు గురయింది. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉన్న సుమలత తలపై రోకలిబండత�
ఆరు నెలలుగా దారుణం మృగాళ్లలో ఓ పోలీసు కూడా మహారాష్ట్రలోని బీడ్లో ఘోరం ముంబై, నవంబర్ 14: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని అంబజోగాయిలో దారుణం చోటుచేసుకున్నది. 400 మంది వ్యక్తులు ఓ మైనర్ వివాహితపై ఆరు నెలలుగ
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో ఓ మహిళను కత్తులతో పొడిచి చంపారు. స్థానికులు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి