Woman Murder | ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన మహిళ దారుణ హత్యకు గురైంది. భర్త అశోక్ రాజ్ భార్య శ్వేతను హతమార్చాడు. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Crime news | అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన ఓ భర్త ఆమెను కలపను చెక్కే ఉలితో కోసి చంపాడు. దేశ రాజధాని ఢిల్లీలోని బురారి పోలీస్స్టేషన్
Murder Case | కల్వకుర్తిలో ఇటీవల చోటు చేసుకున్న వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కల్వకుర్తి పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో
Vikarabad | ఇటీవల గుర్తు తెలియని మహిళ హత్య(Woman murder) కేసును 48 గంటల్లో పోలీసులు ఛేదించారని వికారాబాద్(Vikarabad )జిల్లా ఎస్పీ కోటిరెడ్డి(SP Koti reddy) తెలిపారు.
Court verdict | హైదరాబాద్ నగరంలో పింకి అనే గర్భిణిని అత్యంత దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ దగ్గర పడేసిన నలుగురు నిందితులకు కూకట్పల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితులను
Woman Murder | శంషాబాద్ మహిళ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. మహిళను హత్య చేసిన నిందితురాలిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహిళ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు �
Woman Murder | వివాహితను ప్రియుడు గర్భవతిని చేశాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి ఆ మహిళను హత్య (Woman Murder) చేశాడు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ సమీపంలో ఆదివారం దారుణం చోటుచేసుకున్నది. ఓ యువతిని దుండగులు తీవ్రంగా గాయపరిచి, కండ్లు పొడిచి హత్య చేశారు. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి
జడ్చర్ల పట్టణంలోని సంతోష్నగర్లో నివాసముంటున్న ఓ మహిళ నల్లమల్ల అడవుల్లో హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ప్రియుడు హత్యకు పాల్పడ్డాడు.
Woman Body Chopped | మహిళ దారుణ హత్యపై స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. నిందితుడు షబీర్ ఇంటి వద్ద భారీగా నిరసన తెలిపారు. అతడ్ని తమకు అప్పగించాలని, అదే శిక్ష విధిస్తామంటూ జనం నినాదాలు చేశారు.
Rangareddy | రంగారెడ్డి : జిల్లా పరిధిలోని కందుకూరు( Kandukuru )లో దారుణం చోటు చేసుకుంది. దాసురపల్లిలో గ్రామ పరిధిలో ఉన్న ఓ ఫామ్ హౌస్( Farm House )లో నెల్లూరు జిల్లాకు చెందిన శైలజా రెడ్డిని కత్తులతో పొడిచి చంపారు.
Crime News | అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణం జరిగింది. సిగరెట్ వెలిగించుకునేందుకు లైటర్ ఇవ్వలేదని ఓ దుండగుడు రెస్టారెంట్లో పనిచేసే మహిళను కాల్చిచంపాడు.
Crime News | జహీరాబాద్ పట్టణ శివారులోని అల్గోల్ ఫారెస్ట్లో మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. అడ్డా కూలీ అయిన రుక్కమ్మ అనే మహిళను తోటి అడ్డా కూలీయే హత్యచేశాడని తేల్చారు.